కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు కుటుంబాలు మంగళవారం రోజు టిఆర్ఎస్ పార్టీని వీడి ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమ పథకాల ప్రజలందరికీ దక్కుతున్నాయని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా పాలనలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి సొంత ఇంటి కలలు నెరవేర్చిందని అధికార పార్టీ అండగా నిలిచి మన గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని మహాసంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరబోతున్న కొత్తగూడా మండలం లోని ప్రతి ఒక్క పౌరునికి సాదర స్వాగతం తెలుపుతున్నామని
మనమందరం కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారు
గట్టి సారంగపాణి
బోడ శ్రీను
గట్టి పాపారావు..
తదితరులు
ఈ కార్యక్రమం లో
జిల్లా జనరల్ సెక్రెటరీ
బానోత్ రూప్ సింగ్,
జిల్లా నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు,
అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్
బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
కాయితోజు ఉపేంద్ర చారి,
కల్తీ నరేష్, వెలుదండి వేణు,ఇర్ప కొమ్మయ్య,,సిరిగిరి సురేష్,యాదగిరి కిరణ్, ఆటో వెంకట్, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,,,
