మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల మండల పరిధిలోని కోర్కల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మర్రి స్వామి తల్లి మరణించగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి వనమాల సాధవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!