పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక,( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల మండల పరిధిలోని కోర్కల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మర్రి స్వామి తల్లి మరణించగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి వనమాల సాధవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.