3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ విజయం…

3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ 3 వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 85 ఓట్ల మెజార్టీతో జాజుల శ్రీకాంత్ ఎరుకల విజయం సాధించడం జరిగింది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఎరుకల కులానికి చెందిన,ఎరుకల ముద్దు బిడ్డ కోహిర్ మండలo లోని 16 కౌన్సిలర్ల లో అతి చిన్న వయస్సు అయిన జాజుల శ్రీకాంత్ ఒక కౌన్సిలర్ గా విజయం సాధించడం ఎంతో గర్వకారణం. ఇంక భవిష్యత్ లో ఎన్నో విజయాలు, పదవులు సాధించాలని కోరుకుంటూ.
కౌన్సిలర్ గా విజయం సాధించిన శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version