అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ. ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అకాల వర్షానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాతలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 20 రోజుల నుంచి కోతలు కోసి వడ్లను ఆరబోస్తే. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులు ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయం అంటూ. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఇప్పటివరకు కూడా. ధాన్యం కొనగోలుచేయకపోవడం .వల్ల నిన్న కురిసిన అకాల వర్షానికి వందలాది క్వింటాళ్ల ధాన్యం . నీళ్ల పాలు అయిందంటూ. అలాగే చాలా దాన్యం నాని మొలికెత్తే పరిస్థితి ఏర్పడిందని. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని. బి.ఆర్. ఎస్. పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి.ఆర్.ఎస్. తంగళ్ళపల్లి మండల పార్టీ అధ్యక్షులు. గజ బింకర్ రాజన్న. మాజీ ఎంపిటిసి కర్నే బాలయ్య. మాజీ సర్పంచ్ గుడిసెల ఎల్లం. కందుకూరి రామా గౌడ్. లక్ష్మారెడ్డి. తిరుపతి. బాబు తదితరులు పాల్గొన్నారు.

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version