అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనపల్లి.టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ సర్పంచ్ గడ్డం మధుకర్ చోటు. అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా గ్రామంలో గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిపించి న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి గ్రామంలో ఉన్న అవసరాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలనిఅధ్యక్షుల వారికి తెలియజేస్తూ వారిని కలవడం జరిగింది అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మా విజయానికి సంబంధించి మాకు గెలవడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి తెలియజేస్తూ. అధ్యక్షులును కలవడంతో పాటు రాబోయే రోజులలో మా గ్రామ సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి అభివృద్ధి పరచాలని అధ్యక్షులకు. తెలియజేయడంతో పాటు మమ్మల్ని దీవించి గ్రామ అభివృద్ధిలో మీ చేయూతని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version