గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను. గండి లచ్చపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్.సర్పంచ్.జంగిటి అంజయ్య ఉపసర్పంచ్ పుట్ట భాను చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం చేయించుకోలోని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా ఉండి అత్యవసరసమయంలో అత్యవసర చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలోని .బల్లెపు .సత్తయ్య కు 11.వేల రూపాయలు. పడిగనరసవ్వకు 35. వేల రూపాయల చెక్కులనుఅందజేయడం జరిగిందని. తెలియజేస్తూ ఇట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు బొండ్ల శ్రీశైలం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గ్రామ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన జిల్లా దివ్యాంగ.సమితి నాయకులు దొంతనేని.చందర్రావు . మాట్లాడుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా చందర్రావు మాట్లాడుతూ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ.పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేసి. నిరాశ మిగిలించిందని తెలియజేస్తూ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని. దివ్యాంగుల కోసం 6,000 పింఛను మంజూరు చేయాలని తెలియజేస్తూ. గతంలో ఇచ్చిన హామీలను నెరవేస్తారని రాష్ట్రంలో దివ్యాంగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారని. కానీ ప్రభుత్వం దివ్యాంగులకు ఎటువంటి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బడ్జెట్ కేటాయించడం చాలా దురదృష్టకరమని. గత ప్రభుత్వం దివ్యాంగులకు 4000 రూపాయలు .పింఛన్ ఇచ్చిన మాట నిలుపుకున్న ఆనాటి ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6000 .పింఛన్ ఇస్తామని .మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వం చెల్లించడం లేదని వెంటనే దివ్యాంగుల సంక్షేమానికి సరిపడా బడ్జెట్ కేటాయించాలని ఇచ్చిన మాట ప్రకారం 6000. రూపాయల. పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో వచ్చే మాసంలో తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసనలు కార్యక్రమాలు చేపడతామని. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల సమితిల ఆధ్వర్యంలో జిల్లా నాయకులు దొంతినేని చందర్రావు డిమాండ్ చేశారు

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనపల్లి.టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ సర్పంచ్ గడ్డం మధుకర్ చోటు. అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా గ్రామంలో గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిపించి న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి గ్రామంలో ఉన్న అవసరాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలనిఅధ్యక్షుల వారికి తెలియజేస్తూ వారిని కలవడం జరిగింది అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మా విజయానికి సంబంధించి మాకు గెలవడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి తెలియజేస్తూ. అధ్యక్షులును కలవడంతో పాటు రాబోయే రోజులలో మా గ్రామ సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి అభివృద్ధి పరచాలని అధ్యక్షులకు. తెలియజేయడంతో పాటు మమ్మల్ని దీవించి గ్రామ అభివృద్ధిలో మీ చేయూతని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version