మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం…

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోయ కోనుగోలు కేంద్రం పీఏసీఎస్ ఝరాసంగం అధ్యక్షులు మొహమ్మద్ గౌసోద్దిన్ ప్రారంభించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైతులు తమ సోయాబిన్ ను శుభ్రపరుచుకోని, నాణ్యత ప్రమాణాలు పాటించి,కావలసిన ధృవపత్రాలు ఆధార్ కార్డ్, భూమి పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్ కాపీలు తీసుకోని స్వయంగా వచ్చి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం అమ్మినట్టు అయితే రైతులు లాభాలు పొందే అవకాశం వుందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కింటలుకు రూ .5328/- రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ షేక్ నిస్సార్ అహ్మద్, కేతకి అలయ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటేల్, ఏఎంసీ డైరెక్టర్ అంజత్,ల్యాఖత్ అలీ అమృత్ పాటేల్, మోహన్ రెడ్డి, బశిరెడ్డి, శంకర్ గౌడ్, అష్రఫ్ అలీ, అలయ ధర్మ కర్త, శ్రీనివాస్, రవిందర్ రెడ్డి రాజేందర్ సింగ్ రైతులు మహ్మద్ కిజర్ ఖాన్ తదితరులు పాల్గన్నారు. మరియు రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version