మెట్పల్లి నూతన కాంగ్రెస్ కౌన్సిలర్ కు సన్మానం…

మెట్పల్లి నూతన కాంగ్రెస్ కౌన్సిలర్ కు సన్మానం

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 20వ వార్డు కౌన్సిలర్ మాసుల ప్రవీణ్, ను జగిత్యాల జిల్లా ఐజేయు యూనియన్ ఉపాధ్యక్షుడు వార్త విలేఖరి లోక రమణారెడ్డి లను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో గ్రామ వి డి సి చైర్మన్ జానశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సాల్వాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రవీణ్ ను రమణారెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో డబ్బా ఉపసర్పంచ్ రాపల్లి మహేష్ జాన శంకర్ లు కలిసి ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో పాలన పారదర్శకంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండేలా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు బైండ్ల విశాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీధర్, తేలు రమేష్ దుద్దుల లింగన్న, ఓల్లాడపు దేవన్న, రాడే శ్రీనివాస్, గుమ్మడి లక్ష్మీ నర్సయ్య లు ఉన్నారు

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం…

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ రాజు నాయక్- పద్మ పార్టీ కౌన్సిలర్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి టీపీపీసి సభ్యులు చల్లూర్ మధు,పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది ఉచిత కరెంటు 200 యూనిట్లు, 500 రూపాయలకు వంట గ్యాస్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, రైతు భరోసా, ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ప్రతినియోగ వర్గంలో ఇంటిగ్రేడ్ హై స్కూల్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు సంక్షేపతకలతో ముందుకు వెళుతుందని తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మాట్టేవాడ సురేష్, శనిగరపు తిరుపతి, మంతెన సాంబయ్య, నోముల నారాయణ, ఇస్తారి, యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శీను, రాజశేఖర్ జన్ను, కోయిల క్రాంతి, రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version