కుంకుమ పూజ చేసిన మహిళలు….

కుంకుమ పూజ చేసిన మహిళలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని రెడ్డి కాలనీలో గణనాథుడి మండపంలో శుక్రవారం కుంకుమ పూజలో ఇంటింటి నుండి మహిళలు భారీగా పూజకు బయలుదేరి ఘనంగా గణనాధుని ముందు కూర్చొని తమ ఇంటి యొక్క ఆరోగ్యాల గురించి తమ భర్త యొక్క ఆరోగ్యాల గురించి తన పిల్లల చదువు గణనాథుడి ముందు గట్టిగా పూజలు చేసినారు తమ యొక్క మొక్కులను సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ మహిళలు పురుషులు మారం కొమురయ్య మంజునాథ్ శ్రీను దయ్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లిని దర్శించుకున్న…

పోచమ్మ తల్లిని దర్శించుకున్న

రాష్ట్రప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్
చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

తెలంగాణ రాష్ట్ర సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణ ములో పోచమ్మ గుడి దగ్గరపోచమ్మ తల్లి ని రాష్ట్ర ప్లా నింగ్ బోర్డు వైస్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి దర్శించుకున్నారు. చిన్నారెడ్డి పోచమ్మ అమ్మవారి ఆశీస్సలు వనపర్తి నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కారు ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి ని శాలువా తో సన్మానించారు చిన్నారెడ్డి వెంట. కాంగ్రెస్ నేతలు రాగి వేణు శ్రీరంగాపురం రాజేంద్రప్రసాద్ నంది మల్ల యాదయ్య మైనార్టీ నాయకులు అక్తర్ చీర్ల జనార్దన్ పార్టీ నేతలు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా ప్లీడర్ కిరణ్ కుమార్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనిష్, వనపర్తి జిల్లా అధ్యక్షులు రోహిత్ , వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు, నాగార్జున యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నాయకులు రాగి అక్షయ్ ఇర్ఫాన్ సీనియర్ నాయకులు రాగి వేణు కోళ్ల వెంకటేష్, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version