Peddaiah Palli in Balanagar

వాగులో పడి మహిళ మృతి.

వాగులో పడి మహిళ మృతి బాలానగర్ /నేటి ధాత్రి.       దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన…

Read More
Rameshwaram temples.

జలపాతం కాదు.. జలధార..!

జలపాతం కాదు.. జలధార..! • భూమికి సమాంతరంగా గంగమ్మ! • గుండాల చుట్టూ బండ నేలలు • రామేశ్వరాలయాల వద్ద జలవింత • అదే నీటితో శివుడికి భక్తుల పూజలు జహీరాబాద్. నేటి ధాత్రి:     ఝరాసంగం: ఎటు చూసినా బండ నేల రాళ్లు, దట్టమైన గట్టు ప్రాంతం గట్టుపైన జల ధార నీటి (గుండం) ఎండాకాలంలో సైతం ఎండిపోని నీరు. ఏళ్ల తరబడి ఇదే తంతు జలధార ఎటు నుంచి వస్తుందో అంతుచి క్కని…

Read More
error: Content is protected !!