నాగర్ కర్నూలులో ఘనంగా వివేకానంద జయంతి…

నాగర్ కర్నూలు జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కేంద్రంలో పదో వార్డులో మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ అధ్యక్షతన జరిగిన వివేకానంద జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆయన బాల్యం నుండి ధైర్యం వివేకం సేవ వంటి గుణాలను కలిగిన వాడు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో వేదాంతం శాస్త్రములను తన ఉప న్యాసాల ద్వారా వాదనల ద్వారా క్రాంతి అతనికి ఉంది అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మతం ప్రాశాస్త్రం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు భారతదేశాన్ని ప్రేమించి భారతదేశ మళ్లీ తన ప్రాచీన ఒణ్యత్యాన్ని పొందాలని ఆశించిన ప్రముఖులలో స్వామి వివేకానంద ఒకడు అందరం వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు అనంతరం కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు వృద్ధులకు రైసు నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే గారు వివేకానంద జయంతిని పునస్కరించుకొని వారి చేతుల మీదుగా ఇచ్చాడు ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్స్ వాసవి క్లబ్ ప్రముఖులు టౌన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version