
వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….
వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం…. న్యూ భారత్, న్యూ వరంగల్ రైల్వే స్టేషన్.. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో బాగంగా పునరాభివృద్ది చేయబడిన వరంగల్ రైల్వే స్టేషన్, నూతన హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం వరంగల్, నేటిధాత్రి. దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృధి చేసిన దాదాపు 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా…