
భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…
భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం… రెవెన్యూ గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలి… జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 288 రెవెన్యూ గ్రామాలు… నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు… జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్… నేటి ధాత్రి – మహబూబాబాద్ :- భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని, రెవెన్యూ గ్రామసభలను భూ సమస్యలు ఉన్న…