“గణతంత్ర దినోత్సవం” సర్పంచ్ జోరుక సదయ్య.

“గణతంత్ర దినోత్సవం” సర్పంచ్ జోరుక సదయ్య.

మొగులపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామ పంచాయతీ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన *పర్లపల్లి గ్రామ – సర్పంచ్ “జోరుక సదన్న” *
వారితిపాటు గ్రామ *ఉప సర్పంచ్ “దిండిగల సత్యనారాయణ” గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి
సర్పంచ్ జోరుక సదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిన మహాత్ర గ్రంథం అని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుని బాధ్యతని అన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అవసరం ఉందని పేర్కొన్నారు అభివృద్ధి సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పర్యవేక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యావంతులు, యువకులు, RMP వైద్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు, మహిళా మండలి సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతరులు పాల్గోనడం జరిగింది.

*

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version