
సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి.
సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి భూపాలపల్లి నేటిధాత్రి: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయిన సింగరేణి యాజమాన్యం కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించకపోవడంలో అంతరాయం ఏమిటి వెంటనే పూర్తిస్థాయిలో లాభాలు ప్రకటించి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కార్మికులకు లాభాల నుండి 40 శాతం వాటాను కార్మికులకు పంచాలని కార్మికుల…