33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్…

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ఏరియా దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి దగ్గర కరెంటు కోతలపై వార్డును పర్యటిoచి ప్రజల నుండీ కరెంటు కోత సమస్యలు తెలుసుకున్నామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు కరెంటు కొత్త
సమస్యలపై ఫోన్ ద్వారా విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు వార్డులో లో వోల్టేజీ సమస్య మురుగు కాలువలో ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పా టు చేయాలని కోరారు శ్రీ వెంకటేశ్వర దేవాలయం ముందు రోడ్డు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని కోరారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్ జోన్ లో ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు 33 వార్డును కరెంటు సమస్యల పై చూపించామని చెప్పారు వార్డు పర్యటన లో
విద్యుత్ ఎస్సి డి ఇ ఏ ఇ లైన్ మెన్ లు పాల్గొన్నారని తిరుమల్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version