MLC ELECTIONS

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

Read More
mlc candidate harikrishna

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!! -రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది? -అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు! -ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం -ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం -కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం -కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం -ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి -ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది! -జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే -ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల…

Read More

జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించండి.

బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి. ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య…

Read More

ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ – బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ…

Read More

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు…

Read More

వివాహ వేడుకకు హజరైన…. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.

గద్వాల /నేటి ధాత్రి గద్వాల్ జిల్లా కేంద్రంలోని జరిగిన అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీచ్ పెల్లి కుమార్తె మేఘన, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు బల్గెర గ్రామానికి చెందిన బాసు సవారయ్య కుమారుడు బసు గోపాలకృష్ణ వివాహ వేడుక కె.యస్. ఫంక్షన్ హాల్ లో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.. శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హాజరై నూతన వధూవరులకు తలంబ్రాలు వేసి…

Read More
error: Content is protected !!