
ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.
ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు. జహీరాబాద్ నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.