బిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు.

బిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలం నరసక్కపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ కోడెపాక ముత్యాలు అయిలయ్య కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తాళ్ళపల్లి రమేష్,మాజీ సర్పంచ్ సాంబశివ రెడ్డి,బంగారు బాబు,మాజీ ఉప సర్పంచ్ నాగార్ల ధర్మారావు,పీఏ సిఎస్ డైరెక్టర్ బైరెడ్డి రాజిరెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బాషబోయిన కొమురయ్య,మాజీ వార్డు మెంబర్ నారగొని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version