నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు…

నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలంలోని ఖాసీంపూర్ గ్రామంలో గొల్ల సుజాత రాజు కుమారుడు మరియు కుమార్తె ల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ సర్పంచులు మచ్చేందర్ ,శ్రీనివాస్ రెడ్డి ,అరుణ్ కుమార్ ,మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి , మండల బిసి సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ ,పట్టణ బిసి సెల్ అధ్యక్షులు రాజా రమేష్ ,మండల బిఆర్ఎస్వి అధ్యక్షులు అశోక్ ,మండల బిఆర్ఎస్ పార్టీ యువత ఉపాధ్యక్షులు శ్రీకాంత్,ఖాసీం పూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజేందర్ రెడ్డి అర్జున్ నాయక్ తాండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,గులాబ్ సింగ్ ,దిడిగి ప్రసాద్ పెద్దేముల్ శ్రీకాంత్ రెడ్డి గ్రామస్తులు మల్లేశం ,శ్రీకాంత్ ,సురేష్ ,చంద్రన్న , శంకర్ ,ప్రసాద్ లక్ష్మణ్ ,రవి ,రాజు యాదవ్ తదితరులు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version