
భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.
భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.. ధరణితో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన భూ చట్టం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు.. నర్సంపేట,నేటిధాత్రి: 1971-72 సంవత్సరంలో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పట్టాలు ఇచ్చినాం.2005 లో మరిన్ని భూ సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి…