మాందారిపేట మహిళ గ్రామ కమిటీ ఎన్నిక

మాందారిపేట మహిళ గ్రామ కమిటీ ఎన్నిక

అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి

శాయంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాందారిపేట మహిళ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు
గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా కోరే లలిత ,ఉపాధ్యక్షురాలు మిద్దెపాక మాధవి, ప్రధాన కార్యదర్శి బడుగు సునీత
కోశాధికారి కూతురు నీలమ్మ
వల్లెపు శిరీషను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ప్రకాష్ రెడ్డి మారేపల్లిరవీందర్ ,కు మార స్వామి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ ఉపసర్పంచ్ రావుల శ్రీను పైడి బడుగు అశోక్ కొమ్ముల విష్ణు పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version