MLA

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి.

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం ఇచ్చిన పేదలు అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తాం… హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నర్సంపేట నేటిధాత్రి: ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ తెలిపారు.ఈ మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా…

Read More
Program

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ.

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ నేటిధాత్రి అయినవోలు:-   అయినవోలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అయినవోలు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల నాయకులు పల్లకొండ కుమార్ క్రీడాకారులకు గురువారం టీ షర్టులను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు…

Read More
Water

నీళ్లు ఇవ్వలేదు..ఎండిన పంటలకు నష్టపరిహామైన ఇవ్వండి.!

నీళ్లు ఇవ్వలేదు…ఎండిన పంటలకు నష్టపరిహామైన ఇవ్వండి * యువజన నాయకుడు నిమ్మ నిఖిల్ రెడ్డి చేర్యాల నేటిధాత్రి… సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాని రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం రైతులకు అందించాలని యువజన నాయకులు నిమ్మ నిఖిల్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎండిపోయిన పంట పొలాల రైతంగానికి నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వర్ష కాలంలో పంటలు సాగు చేసిన రైతులకు యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందిస్తామని…

Read More
error: Content is protected !!