జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతర లో నిన్న రాత్రి అందజా 9 గంటలకు జీర్ల పల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ పాటిల్ గారి యొక్క బైక్ చోరికి గురైంది. బైక్ నెంబర్ A P 23 A జె 4617 ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్ కు తెలుపగలరు.08555059758
[12:55 PM, 2/18/2026] +91 99890 79788: End
