మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ స్థానిక సర్పంచ్ చింతల ఉమ రవిపా ల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మం డల కాంగ్రెస్ పార్టీ నాయ కులు,రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకో వాలని సూచించారు

రైతు భరోసా నిధులు విడుదల చేయాలి…

రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరీ కుమార్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

పంట పెట్టుబడికి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవును రీ కుమార్ డిమాండ్ చేశారు యాసంగి సీజన్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని .
పంట సాయం అందకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తిగతం చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రైతులను పట్టించుకోకుంటే తగిన గుణపాఠం తప్పదు అన్నారు వెంటనే రైతులకు పంట సాయం అందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారుఅలాగే, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సమస్యల పరిష్కారంలో, రైతుల ఆత్మహత్యల నివారణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

రైతు భరోసా వెంటనే జమ చేయాలి

**రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలి –
బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

మొగుళ్ల పల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరీ కుమార్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ, యాసంగి సీజన్ ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సమస్యల పరిష్కారంలో, రైతుల ఆత్మహత్యల నివారణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టి రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version