
ప్రమాదమని తెలిసినా పట్టింపేది?
ప్రమాదమని తెలిసినా పట్టింపేది? – అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి…