రెడ్డి గుడి దేవాలయంలో పూజలు…

రెడ్డి గుడి దేవాలయంలో పూజలు

చంద్రగ్రహణం తర్వాత ప్రారంభమైన పూజలు

దూలం కుమార్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో పురాతన దేవాలయంలో శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు భద్రమయ్య సంప్రోక్షణ పూజ జరిపించి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాత దూలం కుమార్ గౌడ్ శ్రీదేవి దంపతులు స్వామివారికి నిత్య దీపారాధన చేసే దీపాంతలను 2500 ఆలయ అర్చకునికి అందించడం జరిగింది ఆ దంపతులకు స్వామివారి కృప క్రెటాక్షణ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version