
ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం.!
ఏదిరా గుట్టలు, యాకన్నగూడెం మధ్య ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం, ప్రయాణికులు అంతరాయం.. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం యాకన్నగూడెం,బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలి.. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి పట్టించుకోవాలి.. ఇక్కడ ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందులు కష్టాలు,వర్ణా తితం.. దుమ్ము ధూళి, మంచుల కమ్మకొస్తుంది.. బ్రిడ్జి కృంగి 6 నెలలు అవుతునా.. పట్టించుకునే నాడుడే లేరు.. ఈ ప్రజాస్వామ్యం లో ప్రజలు ఉన్నారా..!వెంకటాపురం…