వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం….

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలుగా న్యాయవాది కిరణ్ విజయం

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ విజయం సాధించారని ప్రధాన కార్యదర్శి గా వెంకటరమణ గెలుపు పొందారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా విజయం సాధించి న o దు కు సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ సన్మానం చేసి అభినందించారు

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డి…

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

ఉపాధ్యాయ పదోన్నతులలో గతంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో వర్ష కొండ లో ఐదు సంవత్సరాలు. మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో కోమటికొండాపూర్ లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొంది మెట్పల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా నేడు పదవి భాద్యతలు స్వీకరించడం జరిగింది. వీరికి పదోన్నతి రావడం పట్ల మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version