యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడి

జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

జాతీయ.యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పి నిలుపు.నివ్వగా ముట్టడి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి అలాగేరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి.చుక్క రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం విలువలను దెబ్బతీస్తూ యువత రైతుల సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తూ ప్రజా హక్కులను కాపాడడం యువతకు న్యాయం చేయడం కోసం ఏదైనా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు పోరాటాలు కొనసాగిస్తుంది తెలుపుతూ జాతీయ యుజనకాంగ్రెస్ పార్టీ. నిర్వహిస్తున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఉద్యమంలో రాష్ట్ర యువజన నాయకులు. ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని యువత సమస్యలను జాతీయస్థాయిలో వినిపించే ప్రయత్నం చేశారు అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు మరింత ఉదృతం.చేస్తామని తెలియజేస్తూ. ఈ సందర్భంగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ముట్టడి కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ. యువజన.నాయకులు తదితరులు ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version