స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి, అమె ముద్దుల త‌న‌య సుప్రీత మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు.

 

 

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి (Surekha Vani), అమె ముద్దుల త‌న‌య సుప్రీత (Supritha) మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు. రీసెంట్‌గా.. ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ వెళ్లిన వారు అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతూ, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలో త‌మ డ్రెస్సింగ్ స్టైల్‌లో హాట్ నెస్ పెంచి వీక్ష‌కుల‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు త‌మ ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో చూసిన వారంతా వారి గ్లామ‌ర్‌కు ఫిదా అవుతున్నారు.

 

ఈ దృశ్యాలు తిల‌కించిన‌ ఫాలోవ‌ర్లంతా స‌రిపోయారు ఇద్ద‌రు.. సాగుతుంది మీక‌లాగా అంటూ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలోని బామ డైలాగును వీరిద్ద‌రికి అన్వ‌యిస్తూ కామెంట్లు చేస్తునే ఒక‌టికి రెండు మార్లు ఆ చిత్రాలు చూసేస్తున్నారు.

 

ప్ర‌స్తుతం వీరి వీడియో, ఫొటోలు సామ‌జిక మాధ్య‌మాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వ‌య‌స్సుకు సంధం లేకుండా చాలా మంది వారి ఫొటోల‌కు లైక్‌లు కొడుతూ మీరిలాగే క‌ల‌కాలం హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

 

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే
ఎస్సై శ్రీనివాస్ రెడ్డి

నిజాంపేట , నేటి ధాత్రి

కేసులలో కోటు చుట్టూ తిరిగే వారికి ఈనెల 8 తారీకున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టేనని రాజీ మార్గమే రాజా మార్గమన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version