“పల్లెల్లో వేగం అందుకున్న ఎన్నికల ప్రచారం”

పల్లెల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో వారంతా గురువారం వెల్దండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తులతో మద్దతుదారులు, నాయకులు, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వెల్దండ పంచాయతీలో బిఆర్ఎస్ అభ్యర్థి రాయి కోటి వినోద బాలరాజ్ తమ గుర్తులకు ఓటు వేయాలని కోరారు.

 

ఇటీ ప్రచార భాగంలో బిఆర్ఎస్ అభ్యర్థి రాయి కోటి వినోద బాలరాజ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ కార్యకర్తలు మరియు మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా గాజుల కృష్ణ సజావుద్దీన్ దత్తు తోఫిక్ సంజీవు గడ్డం అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు,

“రాయికోటీ వినోద బాలరాజ్‌కి గ్రామంలో భారీ మద్దతు”

సర్పంచ్ పోటీలో విద్యావంతురాలు రాయి కోటి వినోద బాలరాజ్

◆:- ఇంటింటి ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

◆:- గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం

◆:- ఆశీర్వదించి బారి మెజారిటీతో గెలిపించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామానికి చెందిన రాయి కోటి వినోద బాలరాజ్ విద్యావంతురాలు అయినందువల్ల మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అబివృద్ధియే మా లక్ష్యం కాబట్టి సొంత ఊరికి సేవచేయాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మీరందరూ రాయి కోటి వినోద బాలరాజ్ ఆశీర్వదించి బారి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇటి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా గాజుల కృష్ణ సజావుద్దీన్ దత్తు తోఫిక్ సంజీవు గడ్డం అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version