ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..
◆-: ప్రజాసేవకుడు ప్రజల కష్టం పంచుకునే నిస్వార్థ సేవకుడు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఝరాసంగం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో బలపరచడానికి ముఖ్య నాయకులుగా ఎదిగిన జగదీశ్వర్ ఎందుకంటే గ్రామంలో 60 సంవత్సరాలు పరిపాలించిన పేరు పొందిన నాయకులకు అడ్డుగోడగా నిలిచి ఝరాసంగం గ్రామంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి సర్పంచ్ గా ఎదిగిన ఏ కేక నాయకుడు బొగ్గుల జగదీశ్వర్ రెండోసారి తన అభ్యర్థి వినోద బాలరాజును నిలబెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి రెండోసారి వినోద బాలరాజును గెలిపించడం జరిగింది గ్రామంలో సత్త ఢీకొనే నాయకుడు అంటే ఒకటే అని గ్రామస్తులు అనుకుంటున్నారు గ్రామ ప్రజలందరూ జడ్పిటిసి గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్న ఏకైక నాయకులు బొగ్గుల జగదీశ్వర్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా ఒక్కడేనని అనుకుంటున్నారు, గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసి ప్రజల గుండెలో చోటు సంపాదించుకున్న ఇలాంటి నాయకుడు మన మధ్యలో మండల స్థాయి పదవిలో ఉండి మన అందరిని కంటికి రెప్పలాగా కాపాడే నాయకుడిని గెలిపించుకుందాం అంటున్న గ్రామ ప్రజలు
