
అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్.
అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం. రైతులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా ధర్నా పోలీస్ అధికారులకు వెంటనే ఫోన్లో ఆదేశం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి. బెల్లంపల్లి నేటిధాత్రి: వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ…