డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు

తహరాపూర్ సర్పంచ్ కుక్కల సరోజన

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన
మాట్లాడుతూవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట పోలీస్ ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్ (సురక్షితంగా గమ్యా నికి చేరండి) రోడ్ సేఫ్టీ అవగా హన కార్యక్రమాన్ని సర్పంచ్ కుక్కల సరోజన పిలుపు మేరకు గ్రామంలో నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని, హెల్మెట్ ధరించి గ్రామ పంచాయతీ ఆవరణం నుంచి మెయిన్ రోడ్డువరకు ర్యాలీ నిర్వహించారు. ఇది ఎంతో ఆనందదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ.జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదాలను గణ నీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ డం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధానకారణమని హెచ్చరిం చారు. మన భద్రతే మన కు టుంబ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, గ్రామయువకులు బడుగు సునీల్, నిమ్మల రాజకుమార్, కొమ్ముల మల్లికార్జున్, గాజర్ల అజయ్, గోనెల రాజు, దాసరి నరేష్, బండారి రమేష్, సముద్రాల అనిల్, తాళ్ల రాజకుమార్, వాలుస పృథ్విరాజ్, కందగట్ల ప్రకాష్, గోనెల నాగరాజ్, కుక్కల రాజ్‌కుమార్, వాలుస తరుణ్, కుక్కల కుమార్, లోకాల బోయిన శివ నాగేంద్ర, కుక్కల దేవేందర్, పంచాయ తీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిట్యాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ.

మండల వ్యాప్తంగా” అరైవ్ అలైవ్” పై అవగాహణ.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల మండలం కేంద్రం లో చిట్యాల పోలీస్ వారు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ” అరైవ్* అలైవ్ ” మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యాక్రమం నిర్వహించడం*జరిగింది.
ఇందులో భాగంగా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని , రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికిచేరేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను* *తెలియజేయడానికి రూపోందించినది అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చిట్యాల పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్ యాదవ్ ఎస్సై శ్రవణ్ , తెలియజేశారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు:*
మన రోడ్లను మరింత సురక్షితం* చేయడం, వాహన చోదకుల ఆలోచన* దృక్పథంలో మార్పు తేవడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్* *అలవర్చడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడం, హెల్మేటు మరియు సీటు బెల్టు వాడకం పెంపు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడకం గురించి హెచ్చరికలు, పాదాచారుల భద్రత మొదలగునవి తెలియజేయడం జరుగుతుంది.
ఇట్టి ‘ అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యక్రమాలు ఇక మీదట అన్ని స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులలో పనిచేసే వారికి, గ్రామాలలో, రహదారికి* ఇరువైపుల గల ప్రధాన జంక్షన్లలో మొదలగు ప్రాంతాలలో చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చిట్యాల పోలీస్ సీఐ మల్లేష్ యాదవ్. తెలిపారు,
*ఈ కార్యక్రమం ల్లో చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ 4వ వార్డు సభ్యులు తౌటం నవీన్, పోలీస్ సిబ్బంది మరియు చిట్యాల గ్రామ యూత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version