
అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్.
అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్ లారీ పట్టివేత..! – అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండలంలో శుక్రవారం నాడు హద్నూర్ ఎస్పై చల్ల రాజశేఖర్ సమాచారం మేరకు అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ఒక లారీ సీజ్ చేశారు హుస్సేల్లి చెక్పోస్ట్ దగ్గర హద్నూర్ ఎస్పై చల్లా రాజశేఖర్ తోటి సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతుండగా గణేష్ పూర్ గ్రామం నుండి ఒక…