
మైనార్టీలకు అండగా భారాస సర్కార్
బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది! మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఆద్వర్యంలో ముస్లిం-మైనార్టీ కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో జిల్లా లేబర్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిగిరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పడిదం నారాయణ, మైనార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహ్మద్…