మైనార్టీలకు అండగా భారాస సర్కార్

  బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది! మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఆద్వర్యంలో ముస్లిం-మైనార్టీ కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో జిల్లా లేబర్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిగిరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పడిదం నారాయణ, మైనార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహ్మద్…

Read More

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్

­తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :  పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం…

Read More

తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక దృక్కోణం నివేదిక

తెలంగాణ ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ సెషన్‌కు ముందు ‘సామాజిక ఆర్థిక దృక్కోణం’ పేరుతో ఒక నివేదికన శాసనసభ ముందుంచడం ఆనవాయితీ. ఆర్థిక రంగంలో వివిధ విభాగాల్లో రాష్ట్ర ప్రగతి ఏవిధంగా ఉన్నదనేది ఇందులో స్పష్టంగా వివరిస్తుంది. ఆర్థిక ప్రగతి, సామాజికాభివృద్ధి, అ త్యవసర సర్వీసులు, ఇతర కీలక సూచికలకు సంబంధించిన వివరాలను ఇందులో ప్రభుత్వం పొందుపరుస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి సంబంధించి గణాంకాలతో వివరించడం వల్ల ప్రస్తుతం తెలంగాణ స్థితిగతులపై ఒక అవగాహన ఏర్పడుతుంది….

Read More

బిఆర్ఎస్ సర్కార్ హైట్రిక్ ఖాయం

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి చేర్యాల నేటిధాత్రి… జనగామ జిల్లా కేంద్రంలో 16వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు చేర్యాల పట్టణంలో ఏర్పాట చేసిన విలేఖరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి…

Read More

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకై కలెక్టర్ కు వినతి

చేర్యాల జేఏసీ చైర్మన్ ఒకలాభరణం నరసయ్య పంతులు చేర్యాల నేటిధాత్రి చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వక్లాభరణం నరసయ్య పంతులు అన్నారు అయినను ఇంకా రెవెన్యూ డివిజన్ రాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చేర్యాల అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ గా ఏర్పడి నరసయ్య పంతులు చేర్యాల అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి సిద్దిపేట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు…

Read More

మైనంపల్లి మదమెక్కి!

https://epaper.netidhatri.com/  `పచ్చి తెలంగాణ వ్యతిరేకి?  `చంద్రబాబు తొత్తుగా మారి?  `ఉద్యమ కాలంలో కేసిఆర్‌ ను తూలనాడి? `చంద్రబాబు 2014లో టికెట్‌ నిరాకరించె? `అదే సమయంలో కాంగ్రెస్‌ పంచన చేరి? `అక్కడా టికెట్‌ రాక వెనుదిరిగి? `కేసిఆర్‌ కాళ్లు మొక్కి..కారెక్కి! `మల్లారెడ్డి చేతిలో మల్కాజిగిరిలో ఓడిపోతివి? `అయినా కేసిఆర్‌ ఆదరించి ఎమ్మెల్సీ చేస్తే! `తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే గెలిపిస్తే! `మారకపోతివి మైనంపల్లి ! `తిన్నింటి వాసాలు లెక్కిస్తుంటివి! `హరీష్‌ రావుపై నోరు పారేసుకొని తప్పు చేస్తివి! `రాజకీయ జీవితం…

Read More

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.

జమ్మికుంట: నేటిధాత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కి ఆందోళన తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాధన కోసం పదవులు సైతం వదులుకొని మలిదశ ఉద్యమానికి మార్గదర్శకoగ నిలిచిన వ్యక్తి అని కొనియాడారు .తన జీవితాంతం బడుగు బలహీన…

Read More

మొదటితరం స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనంగా వడ్డె ఓబన్న 218 వ జయంతి వేడుకలు నర్సంపేట,నేటిధాత్రి: ఆంగ్లేయులతో జరిగిన పోరులో సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్న వడ్డె ఓబన్న మొదటితరం స్వతంత్ర సమరయోధుడు అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 218 వ జయంతి వేడుకలు నర్సంపేట పట్టణానికి చెందిన వడ్డెర సంఘం ఆధ్వర్యంలో 15 వ వార్డులో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వడ్డెర ఓబన్న…

Read More

ఏఐడిఆర్ఎం జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన లావణ్య

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని రవి నారాయణ రెడ్డి భవన్ లో జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన పొనగంటి లావణ్య ని డిహెచ్పిఎస్ జిల్లా సమితి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై పోరాడుతామని, దేశంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రాజ్యాంగం హక్కులను పరిరక్షించుకోవడానికి కృషి చేస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో…

Read More

మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్లెల మహేందర్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం అదే గ్రామానికి చెందిన గండ్రతి భాగ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం 2వ డివిజన్ పరిధిలో గుండ్లసింగారం గ్రామంలో మదాసి సారయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు…

Read More
error: Content is protected !!