Yatra

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన.!

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర…. పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం…. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు… రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు . వర్దన్నపేట( నేటిదాత్రి ):     రాజ్యంగ పరిరక్షణ లో…

Read More

బాల్య వివాహాల నిర్మూలపై అవగాహన

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్ర లో కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ కె ఎస్ సి ఎఫ్ సహాయ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ బాల బాలికలకు మరియు ఉపాధ్యాయ బృందానికి బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన నిర్వహిణ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి గణపురం మండలం సోషల్ మోబలైజర్ ఇనుగాల అశోక్ మరియు జెడ్ పి ఎస్ ఎస్…

Read More

ఘనంగా ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలదండలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంపీడీవో ఆఫీసులో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు, ఎమ్మార్వో ఆఫీస్ లో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్ జెండా ఆవిష్కరించారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ యందు ఎస్సై తోట తిరుపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తదుపరి అనంతరం జాతీయ గీతాన్ని అందరూ కలిసి…

Read More

అజాత శత్రువు అజయ్ సంస్మరణ సభలో పలువురి నివాళి 

సికింద్రాబాద్, ఏప్రిల్, 17: గ్రానైట్ పరిశ్రమల యజమానుల సంఘానికి ఎనలేని సేవలు అందించిన విన్నకోట అజయ్ కుమార్ క్రమశిక్షణ గల వ్యాపారి అని పలువురు వక్తలు కొనియాడారు. వ్యాపార రంగంలో ఎవరినీ నొప్పించకుండా.. అందరితో సఖ్యతగా మెలిగిన అజాత శత్రువు అనిపించుకున్నాడని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు విన్నకోట అజయ్ కుమార్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరై, అజయ్ కుమార్…

Read More

డ్రైనేజ్ సమస్య తీర్చగలరని అధికారులకు విజ్ఞప్తి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట (కొత్తగూడెం) గ్రామంలో చెలుకల పోశం ఇంటి ఆవరణలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో నీరు నిలవడంతో దుర్వాసన వస్తూ దోమలు రావడంతో కాలనీవాసులు తెలియజేయడంతో యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ అక్కడికి వెళ్లి పరిశీలించి పంచాయతీ కార్యదర్శి కి ఫోన్ చేసి వివరించడం జరిగింది. కార్యదర్శి మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తానని తెలియజేశాడు.

Read More

రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి : దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా…

Read More

కొర్స ఎర్ర బుచ్చమ్మ కి, కుమ్మరికుంట్ల చిన్న గోపయ్య పూలు వేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

భద్రాచలం నేటి దాత్రి ఈరోజు దుమ్ముగూడెం మండలంలో అంజుబాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కొర్స చిలకమ్మ తల్లి కొర్స ఎర్ర బుచ్చమ్మ పెద్దకర్మ మ కార్యక్రమం తూరుబాక గ్రామం కుమ్మరికుంట్ల సాంబశివరావు తండ్రి చిన్న గోపయ్య పెద్దకర్మ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి వీరిద్దరూ అనేక ఉద్యమ పోరాటాలలో పాల్గొని ప్రజా ఉద్యమాలను ముందుండి…

Read More

సుభాషిణి కి సాధికారిక మహిళా అవార్డ్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు. ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా? కాదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం….

Read More

జి.ఎచ్.ఎం.సి ఫ్రైడే డ్రై డే కార్య క్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, జూలై 12 నేటి ధాత్రి ఇన్చార్జి వర్షాకాలం నేపథ్యంలో 124 డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశా లలో దోమల నివారణ భాగంగా జిహెచ్ ఎంసి ఎంటమాలాజీ సిబ్బంది దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులపై విద్యా ర్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చడం జరిగింది.ఈ కార్యక్ర మానికి ము ఖ్య అతిధిగా డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం గురించి వి ద్యార్థులకు వివరించారు.ఈ…

Read More

Electing the new society is solution in Chitrapuri episode -3

https://epaper.netidhatri.com/ Trouble makers in Chitrapuri They are more cheaters than plunderers   They are playing with the lives of workers They have trying to kept the lives of workers in stake The deceiving has been continued for three decades Every time they are plundering the workers They are constantly lying on new memberships Plots allocated…

Read More
error: Content is protected !!