ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశం

డా. పెరుమాండ్ల రామకృష్ణ చైర్మన్ ఉద్యమ కారుల ఫోరమ్ హన్మకొండ, నేటిధాత్రి: హనుమకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రతి ఉద్యమ కారునికి 250 గజాల స్థలం, అర్హతను బట్టి ఉద్యోగం , ఉద్యమ కేసులు ఎత్తివేత…

Read More

ఖబడ్దార్ రేగా కాంతారావు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురించి తప్పుగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు.

భద్రాచలం నేటిదాత్రి మండల నాయకులు రత్నం రమాకాంత్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు భద్రాచలం నియోజకవర్గం వచ్చి మా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి, నియోజకవర్గ ప్రజలకు, క్షమాపణ చెప్పాలి నీ పార్టీలో ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించలేని నువ్వు కనీసం నీ నియోజకవర్గంలో కూడా గెలవని నువ్వు…

Read More

మహా పోలీస్ శభాష్

10 గంటల్లో నిందితుల ను పట్టుకున్న పోలీసులు. మద్యం మత్తులో మీనార్లు ధ్వంసం చేశామని ఒప్పుకున్న యువకులు. సర్కిల్,ఆమీన్ లను అభినందించిన,డి ఎస్ పి. సున్నిత వ్యవహారాలను సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయవద్దు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబరస్తాన్ ప్రధాన గేటు వద్ద ఉన్న పిల్లర్ల గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం చేసిన సంఘటన సోమవారం మండలం అంతా పాకిపోవడం ఒక వర్గానికి చెందిన మనోభావాలు దెబ్బతీసే విధంగా సంఘటన జరగడం, అది…

Read More

ఈ నెల 13 న ముదిరాజ్ అభినందన సభ

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో నిర్వహించే ముదిరాజ్ అభినందన సన్మాన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవుకు హాజరై విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మాలు పిలుపునిచ్చారు.పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కుల…

Read More
postmortem

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు.

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు…   Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. సార్ నా పేరు అజయ్ శంక్‌వర్ నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి అని అన్నాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా ఘాతమ్‌పూర్ టౌన్‌లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు. దీంతో పోలీసులు శవం…

Read More

ఏం వెలగబెట్టారని? ఏ మాట నిలుపుకున్నారని!?

మాట ఇవ్వడం తప్పడం బిజేపి అలవాటే!? 1998లో కాకినాడ తీర్మానం కాకెత్తుకుపోయింది?త 1999 అధికారంలోకి వచ్చారు తెలంగాణ ఎందుకన్నారు? 2000 లో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు? తెలంగాణ ఇవ్వలేదు? హైదరాబాద్‌ వుండగా తెలంగాణ ఎందుకన్నారు? 2009 అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ అన్నారు… జనం నమ్మలేదు? 2014లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇస్తే తల్లిని చంపి,బిడ్డను బతికించారన్నారు? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపారు… కొంపలు మునిగిపోయినట్లు తొలి మంత్రి వర్గ…

Read More

బిఆర్ఎస్ పార్టీ యూత్ నియోజకవర్గ

కన్వీనర్ల నియామకం # యూత్ కన్వీనర్లుగా ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి # ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ కన్వీనర్లుగా టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి లను నియమించినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పార్టీ…

Read More

ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది

కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి నేటిధాత్రి, హైదరాబాద్ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో, కేటీఆర్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు…

Read More

జిల్లాలో రోడ్డు భద్రత మహోత్సవాలు

పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా(రోడ్ సేఫ్టీ మంత్ సెలెబ్రేషన్స్ ) సందర్భంగా, జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీస్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బందితో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిల్సా )…

Read More
Children and child labor

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం..

బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. మందమర్రి నేటి ధాత్రి         బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. అనే నినాదంతో కూడిన కరపత్రాల ద్వారా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పై సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పట్టణ కూడలిలో అవగాహన కల్పించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు. బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. అందుకే…

Read More

వినాయకుని నవరాత్రి పూజా మరియు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

  ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని వడ్డరి కాలనీలో గల వినాయకుని నవరాత్రులు సందర్భంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రం లోని ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండాలని ప్రజలను చల్లగా చూడాలని ఆ దేవున్ని కోరుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్,ముత్తారం…

Read More

మృతుని కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం అందజేత

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎడ్ల సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయినారు గణపురం స్నేహ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అసోసియన్ నుండి సుదర్శన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం అందజేసినారు ఈ కార్యక్రమం గణపురం స్నేహ టాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ల్యాదళ్ళ సమ్మయ్య గౌడ్, యూనియన్ సభ్యులు గుర్రం సురేష్ గౌడ్, పొట్ల సురేష్, కొమ్మర శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,గోరంట్ల ప్రశాంత్, మోటపోతుల…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయండి!!

గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించండి!! ఉపాధి హామీ కూలీలను కోరిన ఎంపీటీసీ సభ్యులు బషీర్!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో మంగళ వారం రోజున ఉపాధి హామీ కూలీలను కలిసి,మాట్లాడుతూ మే మూడో తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలిలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే…

Read More

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలతీర్పు ఎటువైపో!

నేతల గుండెల్లో గుబులు మారుతున్న రాజకీయ పరిణామాలు శాయంపేట నేటి ధాత్రి: రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి దక్కుతుందో తెలియక అధికార పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది మండల పరిధిలోని గ్రామాల్లో ఘనంగా రాజకీయ పరిణా మాలు చాలావరకు మారాయి మండలంలోని కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ప్రజలలో మమేకమవుతున్నారు అధిష్టానం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో శ్రేణుల్లో ఈ విషయం చర్చనీయంగా మారుతుంది. సర్పంచ్ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ…

Read More

35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది

తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో హుజూర్‌నగర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డిపై పోటీ చేసే ఏకైక మహిళా అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి పేరు ఉంది. ఇందులో ముగ్గురు ఎస్టీ అభ్యర్థులు, నలుగురు ఎస్సీ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ జాబితా నుండి మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, GHMC పరిధిలోని కూకట్‌పల్లి మరియు సేరిలింగంపల్లి నియోజకవర్గాలలో మరియు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సీట్లు కోరుతున్న జనసేనతో పొత్తును నిర్ధారించడం. ఇంకా చర్చలు జరుగుతున్నందున…

Read More

గురుకుల పాఠశాల సమీపంలో చెలరేగిన మంటలు…

స్పందించి వెంటనే మంటలు అర్పిన ఫైర్ సిబ్బంది… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో నీలగిరి చెట్లల్లో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో పాటు వచ్చి మంటలు ఆర్పారు. స్థానికులు తెలిపిన ప్రకారం…. సింగరేణి పార్క్ వైపు నుండి మొదటగా మంటలు చెలరేగాయని,క్రమ క్రమంగా గురుకుల పాఠశాల వైపుకు రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే ఫైర్…

Read More

SGF పాఠశాల మండల స్థాయి క్రీడ పోటీలను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి దాత్రి భద్రాచలం జూనియర్ కళాశాల గ్రౌండ్లో SGF పాఠశాల మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ యువకులు , విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని , క్రీడల ఆడటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాస సంఘం నాయకులు పూనెం వీరభద్రం, గుండు శరత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Read More

ఆపదొస్తే అండగా ఉండి..ఆపద్బాంధవుడిలా ఆదుకునే నేత పోలినేని లింగారావు

మొగుళ్ళపల్లి నేటి దాత్రి ఆపదొస్తే అండగా ఉండి..ఆపద్బాంధవుడిలా ఆదుకునే..మనసున్న మహానేత పోలినేని లింగారావు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని నర్సమ్మ-నాగేశ్వర్ రావు దంపతులకు జనవరి 1, డిసెంబర్ 12, 1966న 3వ సంతానంగా జన్మించిన పోలినేని లింగారావు విద్యార్థి దశలో 1986లో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎన్ ఎస్ యు ఐ లో చేరి, ఎన్ ఎస్ యు ఐ ఉమ్మడి వరంగల్…

Read More

ప్రచారంలో దూసుకు పోతున్న బిఅర్ఎస్!

కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన సిందుజ రెడ్డి.!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కొప్పుల ఈశ్వర ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని వెల్గటూర్ మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కోమటిరెడ్డి.సిందుజ రెడ్డి ముక్కట్రావుపేట్ గ్రామంలోనీ మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆగండ్ల తిరుపతి.ఉప సర్పంచ్ కరిడే మల్లవ్వ….

Read More
error: Content is protected !!