రామారావు పేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం అవగాహన సదస్సు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతిరోజు తగు పోషక విలువలు కలిగిన తాజా ఆకుకూరలు, పాలు, గుడ్లు, తృణ దాన్యాలు ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల…

Read More

పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాద్యత

పరిసరాల నిర్వహణకు సమయం కేటాయించాలి గ్రామాల స్వచ్చతకే పల్లె ప్రగతి కార్యక్రమం కేటిఆర్ పిలుపుకు మంచి స్పందన మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్,నేటిధాత్రి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యతగా అలవరుచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రతలో పది నిమిషాలు మీకోసం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్…

Read More

గ్రామీణ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి.

# నర్సంపేట ఎంపీడీవో శ్రీనివాస్ రావు. # ఈజీఎస్ పనుల ఉపయోగం పట్ల అవగాహన సదస్సు. నర్సంపేట,నేటిధాత్రి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పూర్తిస్థాయి సబ్సిడీతో అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. నర్సంపేట మండలంలోని రాజేశ్వర్ రావుపల్లె గ్రామపంచాయతీ శివారు రాంనగర్ గ్రామంలో గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల పట్ల అవగాహన సదస్సు పంచాయతీ కార్యదర్శి రజియా…

Read More

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: మండల వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు మంగళవారం అధికారులు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ తో కల చంద్రకళ వెంకన్న, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దశరథ , ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో మాధవరెడ్డి,పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాసరాజు, కోపరేటివ్ బ్యాంకులో సింగిల్ విండో చైర్ పర్సన్ కోడి సుష్మ వెంకన్న, ల తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో…

Read More
Birthday

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం. కల్వకుర్తి నేటి ధాత్రి:   లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్…

Read More

రాష్ట్రానికి గర్వకారణం చిన్నారి బిల్ హరి

అభినందించిన మంత్రి పొన్నం….. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)దేశ రాజధాని లో ఇటీవల జరిగిన కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో రెండవ స్థానం సాధించిన చిన్నారి బిల్హరి నీ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.కూకట్ పల్లి ఎంఎన్ఆర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బిల్ హారి ఇండియన్ కరాటే అంతర్జాతీయ చాంపియన్ కు అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం అని కొనియాడారు.ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రుల తో పాటు కోచ్ ను మంత్రి అభినందించారు.

Read More

పోస్ట్ ఆఫీస్ సందర్శించిన బాలాజీ విద్యార్థులు.

నర్సంపేట టౌన్ , నేటిధాత్రి : బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్, అక్షర ద స్కూల్ 4వ తరగతి విద్యార్థులు శనివారం ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీసులో అధికారులు నిర్వహిస్తున్న విధులను విద్యార్థులు గమనిస్తు వాటి వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ మాట్లాడుతూ పోస్టాఫీసు భారతీయ…

Read More

బండి తొండి?

  -సొంత పార్టీలో రగులుతున్న కుంపటి? – సీనియర్లలంటే లెక్కేలేదండి? -బండితో నలుగుతున్న పువ్వు? – వచ్చిన అవకాశం సద్వినియోగంలో బండి ఫెయిల్‌? – ఒంటెద్దు పోకడలతో తంటాలు? – ఆది నుంచీ బండిమీద విమర్శలే? -నోటి దురుసు వ్యాఖ్యలు… పసలేని వాదనలు? – ప్రతిసారీ జైలు సిద్ధమంటూ వ్యాఖ్యానాలు? – బండి వ్యాఖ్యలతో ఇతర వర్గాలు దూరం? – సీనియర్లు అసంతృప్తికి ఇదొక కారణం? – సీనియర్లంటే లెక్కలేని తనం? – సీనియర్లను పక్కన పెట్టేంత…

Read More

ఐద్వా ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ వద్దబస్సుల అడ్డగింత

మహిళల పట్ల దురుసు ప్రవర్తన మానుకోవాలి. అన్ని బస్టాపుల్లో బస్సులు ఆపాలి. సరిపడా బస్సులను పెంచాలి. దాసరి రాజేశ్వరి ఐద్వా జిల్లా గౌరవధ్యక్షురాలు డిమాండ్ మంచిర్యాల, నేటి ధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళల పట్ల కొంత మంది కండక్టర్లు, డ్రైవర్లు,పురుష ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం,కించపరచడం, హేళన చేయడం,అవమాన పరచడం జరుగుతుంది. మహిళలు ఉన్న బస్ స్టాపులలో బస్సులు ఆపకుండా వెళ్లిపోవడం జరుగుతుంది.కూలీ పనులు ఇతర…

Read More
L.O.C granted

వైద్య ఖర్చుల నిమిత్తం L.O.C మంజూరు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్. ఓ. సి మంజూరు – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి కృషితో సిరిసిల్ల టౌన్(నేటి ధాత్రి):   సిరిసిల్లలోని స్థానిక పోచమ వీధి లో నివాసం ఉంటున్న పెంటమ్ కవిత భర్త నర్సింగ్ అనారోగ్యరిత్య నిమ్స్ లో చేర్చడం జరిగింది. వారియొక్క అనారోగ్య పరిస్థితిని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. వారు వెంటనే…

Read More
Indiramma House.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం. లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు నేటి ధాత్రి ఐనఓలు:- ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు….

Read More
Jaganmohan Reddy's mental condition is in doubt

జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది

జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది తిరుపతి నేటిధాత్రి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డికి అసలేమైంది ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసి ప్యాలెస్ కు పరిమితమై, పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న…

Read More

పెరిమెల్ల పెళ్లి వెంకటేశ్వరరావు సంతాప సభ

ఈరోజు మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు పెరిమెల్ల పెళ్లి వెంకటేశ్వరరావు సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది భద్రాచలం నేటి ధాత్రి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూషణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంమాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ మాట్లాడుతూ హెల్త్ డిపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు ఉద్యోగం చేసుకుంటూ మాలల హక్కులకై మాల ఉద్యోగస్తులు ఏకం చేసి ఒక తాటిపై నడిపించిన ఘనత వెంకటేశ్వరరావు కి దక్కిందని…

Read More

అక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందాలి

ప్రొఫెసర్ కోదండరాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు. డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు. జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు. వారికి విద్య, వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాలు…

Read More
error: Content is protected !!