మానవత్వం చాటుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య

సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి): గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన పెట్టిన అదనపు ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపుర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం ఆపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు….

Read More

No justice to women in police stations episode-1

https://epaper.netidhatri.com/   • Is it business with the tear drops of girls? • Not caring the instructions of C.M. Reventh Reddy • Why a male C.I. is present in women police station? • Women victims express fear about that C.I. • His support to culprits is the main reason • Girl parents have been facing…

Read More

వరంగల్ తూర్పులో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పోచంమైదాన్ లో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పులాభిషేకం, పండుగ వాతావరణంల కేసీఆర్ జన్మదిన వేడుకలు. 72వ జన్మదినం సందర్బంగా 72 కిలోల భారీ కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్. కార్యకర్తలతో, ఫ్లెక్సీలతో, బిఆర్ఎస్ జెండాలతో గులాబీ మయమైన పోచమ్మమైదాన్ జంక్షన్. నేటిధాత్రి, వరంగల్ తూర్పు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్బంగా సోమవారం…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు.

తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు అత్యధికంగా మేలు జరిగిందని పిఎసిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ కాకిరాల హరి ప్రసాదరావు అన్నారు మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సొసైటీ పరిధిలో సొసైటీ కార్యాలయంలో సెప్టెంబర్ 17న పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పలన దినోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి…

Read More
MLA quorum.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి… ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం… ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య… నేటి ధాత్రి – గార్ల :-       సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

Read More

2004 2005 జిల్లా పరిషత్ మల్యాల పదవ తరగతి విద్యార్థుల సేవాభావం

చందుర్తి, నేటిధాత్రి: చంధుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన ZPHS పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలైన దమ్మ మమత (34) కు ఈమెకు ఒక బాబు (4) మమత అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి సహచర విద్యార్థులు అందరూ కలిసి దమ్మ మమత పడుతున్న ఇబ్బందిని పూర్తిగా తెలుసుకొని బ్రేస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలు మమత కు 2004,2005 విద్యార్థుల తరఫున ఒక లక్ష 32 వేల 516 రూపాయల…

Read More

నర్సరీని సందర్శించిన డి ఎల్ పి ఓ

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల ఓడేడు గ్రామంలోని నర్సరీని శనివారం డిఎల్పిఓ శంకర్ పరిశీలించారు.డి ఎల్ పి ఓ మాట్లాడుతూ గ్రామంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.గ్రామంలోని నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో లలిత,ఎంపీఓ వేణుమాధవ్, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Read More

విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన అఖిలపక్షం నేతలు

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేఖరి పోలిశెట్టి సురేష్ తల్లి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు ఈ విషయంతెలుసు కున్న జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు

Read More

భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు

Khammam Janagarjana Sabha  Update : ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను…

Read More
Media Cell

వనపర్తి మొదటి దివంగత మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి.

వనపర్తి మొదటి దివంగత మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పార్కులో చెత్తాచెదారం పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది వనపర్తి నెటిదాత్రి: వనపర్తి మొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి పార్కులో చెత్తాచెదారం పేరుకుపోయిందని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ నందిమల్ల రమేష్ బీ ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ యుగంధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పానగల్ రోడ్డు…

Read More

వర్షాకాల సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ భూపాలపల్లి నేటిధాత్రి ఎంహెచ్పిఎస్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాల రాజు మాదిగ నియామకం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు. మంగళవారం రోజున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంహెచ్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనీ మాట్లాడుతూ మాదిగలకు 12శాతం రిజర్వేషన్ పోరాటం ద్వారానే సాధ్యం అయితదని నూతన ఎండిఏ ప్రభుత్వము వచ్చే వర్షాకాల సమావేశాలలో వర్గీకరణ బిల్లు…

Read More

రెండవ రోజు మూడు నామినేషన్ల దాఖలు.

నర్సంపేట, నేటిధాత్రి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శనివారం రెండో రోజుకు చేరుకోగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ కృష్ణవేణి తెలిపారు. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ముస్కే అమర్, అదే గ్రామానికి చెందిన నూనె అనిల్ కుమార్, నెక్కొండ మండలం తోపన పెళ్లికి చెందిన భూషబోయిన సురేష్ లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Read More
VFX

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం.

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం…   ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టికే అర్థ‌ భాగం ఆరు నెల‌లు పూర్తి అయిది. ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో సంక్రాంతి, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లు ముగియ‌డంతో పెద్ద సినిమాల విడుద‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లే అయితే ఇప్ప‌టి నుంచే ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన సినిమాల…

Read More

సమాచార హక్కు మండల సెక్రటరీ గా వినయ్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి : సమాచార హక్కు వికాస సమితి దుగ్గొండి మండల సెక్రటరీగా మల్లంపల్లి గ్రామానికి చెందిన వెండి వినయ్ కుమార్ ఎన్నికయ్యాడు.ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై. కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రగతి కోసం చట్టబద్ధ పాలనకోసం పారదర్శకత జవాబుదారీతనం పెంపుకోసం పనిచేస్తానని తెలిపారు. అవినీతి అక్రమాలను అరికట్టడం, అర్హులైన వారికి విద్య, వైద్యం, సంక్షేమం అందదానికి అలాగే అభివృద్ది పనులలో నాణ్యత…

Read More

నిబంధనలు పాటించని నవయుగ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

హన్మకొండ విద్యాశాఖ సూపర్డెంట్ కి ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం హన్మకొండ, నేటిధాత్రి: ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా పట్టణ పరిధిలోని నవయుగ ప్రవేట్ పాఠశాల పేర్లతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నవయుగ ప్రైవేట్ పాఠశాల పేరుతో అనుమతి ఉంటే దానికి భిన్నంగా గ్లోబల్ మైండ్ , ఐఐటి మెడికల్, సీబీఎస్ఇ పేర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండానే గ్లోబల్…

Read More

చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు

అంగన్వాడి ఉద్యోగుల గ్రాట్యూటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఇతర సమస్యలు పరిష్కరించాలి.సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జూలూరుపాడు.అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలి.వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. 3 సంవత్సరాల రేషన్ షాప్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేసిన అంగన్వాడి…

Read More

ఓటర్ల జాబితాను పకడ్బందీగా  రూపొందించాలి

*ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం క్షేత్ర పరిశీలనలో భాగంగా మంగళవారం ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి , అదనపు కలెక్టర్…

Read More
Mokudabe Ramesh Goud blesses the newlyweds.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్ నర్సంపేట,నేటిధాత్రి:         నర్సంపేట పట్టణ గౌడ సంఘం సీనియర్ లీడర్ కీశే. వేముల బుచ్చమ్మ,- బొందయ్య గౌడ్ ల పుత్రుడు శుష్మ-రాజేష్ గౌడ్ ల వివాహ రెసెప్షన్ నర్సంపేట పట్టణం లోని సిటిజెన్ క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు.ఈ…

Read More

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!

`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం! `దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం. `వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! `దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం. `నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం. `ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం. `దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం. `అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం. హైదరాబాద్‌,నేటిధాత్రి:  సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి….

Read More
error: Content is protected !!