ములుగు కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ములుగు నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన పేదింటి ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,ములుగు జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక…

Read More

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పై అవగాహన సదస్సు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తేది:09-10-2023,సోమవారము రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము సందర్భంగా విద్యార్థీనీ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 10 న అన్ని దేశాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాజన్న సిరిసిల్ల…

Read More

నేతకానీ నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్నిక

జిల్లా అధ్యక్షులు ఆదేశాల తో -నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గా బడిశా కుమారస్వామి ఖానాపూర్ నేటిధాత్రి నర్సంపేట డివిజన్ నేతకానీ కుల సంఘము ప్రధాన కార్యదర్శి గా నల్లబెల్లి మండలం రాంతీర్థం కు చెందిన బడిశా కుమార్స్వామి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు జిమ్మిడి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బడిశా కుమార్స్వామి మాట్లాడుతూ…

Read More

మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేసిన గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో ప్రగతినివేదన సభకు వచ్చిన జనానికి బి ఆర్ ఎస్ కార్యకర్తలకు నాయ కులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పరకాల లో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమశ్వర దేవస్థానం చైర్మన్ గందే వెంకటేశ్వర్లు వారికీ నీటి సదుపాయాన్నిమరియు మజ్జిక సదుపాయాలను కలిగించారు.

Read More

కోరెం కొండ పోచమ్మ రోడ్డు- కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయం వద్ద రోడ్డుకు భూమి చేసిన స్థానిక ఎంపిటిసి డబ్బు మమత-సుజన్ రెడ్డి.కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా మారడంతో, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి, ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ కి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే 8లక్షల రూపాయలను సీసీ రోడ్డు మంజూరు చేశారు. మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల…

Read More

సరైన మార్గంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి; ఆదాయం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,59,861,91 కోట్లలో దాదాపు 38.14 శాతంగా ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే దాదాపు రూ.19,099 కోట్లు…

Read More

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

*మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి* నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్వి నగర్ కాలనీ రోడ్ నెంబర్ : 3 లో స్థానిక కౌన్సిలర్ కోమీరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 28 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో నిర్మిస్తున్న నూతన సి సి రోడ్ పనులను నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ…

Read More

వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ (యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున

హన్మకొండ, నేటిధాత్రి: ఓంకార్ భవన్ హైదరాబాదులో జరిగిన సమావేశంలో బిఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాలు బలపరిచిన వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ(యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున గారిని ఎo సి పి ఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధి కాయల అశోక్ ఓంకార్ గారు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎంసీపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు…

Read More

‘హైజాకింగ్’ హెచ్చరిక నేపథ్యంలో RGI విమానాశ్రయం హై అలర్ట్‌లో ఉంది

తెలియని ఇమెయిల్ చిరునామా నుండి పంపబడిన సందేశం, దుబాయ్‌కి వెళ్లే విమానం I951 గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) అధికారులకు బూటకపు బాంబు బెదిరింపు ఇ-మెయిల్ అందిందని, దీంతో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు రద్దు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. అయితే, ఆ మెయిల్ బూటకపు సందేశమని గుర్తించి, ప్రయాణికులు దుబాయ్ వెళ్లేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు.

Read More

టీఎస్ ఎస్పి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన సందర్భంగా సన్మానం

తెలంగాణ ఉద్యమ పోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.కె చాంద్ రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా రామన్నపేట పట్టణానికి చెందిన దాసరి రజని రెక్క ఆడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం పదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయినారు నలుగురు కుమార్తెలలో మూడవ కుమార్తె దాసరి రజని తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ పూర్తి చేసి పట్టుదలతో చదివి కానిస్టేబుల్ పరీక్ష రాశారు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ తుది ఫలితాలలో టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్…

Read More

బిగ్ బ్రేకింగ్..ఈరోజు 12 గంటలకి న్యూఢిల్లీలో

నేటిధాత్రి .. న్యూఢిల్లీ.. బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🎯 నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 🎯 తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు 🎯 మధ్యాహ్నం గం. 12.00 కు న్యూఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

Read More

అందరి ఆశీస్సులతో ఈ గౌరవం

అందరి ఆశీస్సులతో ఈ గౌరవం -రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు సమాజంలో సాయం అవసరమైన వారికి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో ఏ ఒక్కరూ న్యాయపరమైన సేవలకు దూరం కావొద్దని రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు అన్నారు.   ఇటీవల ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయిన సందర్భంగా ఆయనకు…

Read More

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం పర్యటన

“నేటిధాత్రి” కొత్తగూడెం ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, సుజాతనగర్ లో పలువురితో సమావేశం ఎమ్మెల్యే వనమా పట్ల అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్ ఉమారాణి,ఆమె భర్త వెంకట్ కు నచ్చజెప్పిన ఎంపీ వద్దిరాజు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్ర శనివారం సాయంత్రం కొత్తగూడెం, సుజాతానగరులలో పర్యటించారు.ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా కూడా ఉన్న ఆయన ఉదయం గార్ల,బయ్యారంలలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి పలు కార్యక్రమాలలో…

Read More

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/ కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. `బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. `తెలంగాణలో…

Read More

సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలి ఎస్సై అభినవ్

కాటారం నేటి ధాత్రి కాటారం మండలం గుమ్మాలపల్లి గ్రామంలో శనివారం ఎస్సై అభినవ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అభినవ్ మాట్లాడుతూ గ్రామాల్లో దొంగతనాలు నివారించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రామంలో ఏవైనా గొడవలు జరిగినప్పుడు సీసీ కెమెరా ఆధారంగా కేసు నమోదు చేయవచ్చునని తెలిపారు. రాత్రి సమయాల్లో ఏవైనా దొంగతనాలు జరిగితే సీసీ కెమెరాలు ఆధారంగా దొంగను పట్టుకోవచ్చునని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు…

Read More

చల్మెడ లక్ష్మి నర్సిమ్మ రావు ను కలిసిన కట్టలింగంపేట గ్రామస్తులు

చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు వేములవాడలోని చెన్నమనేని రమేష్ బాబు నివాసంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ని కట్ట లింగంపేటకు చెందిన గ్రామ యువకులు మరియు రుద్రంగి ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రాబోయే ఎన్నికలలో కట్ట లింగంపేట గ్రామ యువకుల మద్దతు బిఆర్ఎస్ పార్టీకి మరియు చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఉంటుందని తెలిపారు.

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ క్రీడాకారులు ఏరియా, కంపెనీ, కోలిండియా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా స్టోర్స్ డివైఎస్ఈ పైడిశ్వర్ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా శనివారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన లాన్ టెన్నిస్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో సింగిల్స్…

Read More

మేనిఫెస్టో తో కాంగ్రెస్ నాయకులకు నిద్రలు ఉండవు

-కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పెన్షన్ ఎంత..? -అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది #నెక్కొండ ,నేతి ధాత్రి: మండలంలోని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అలంకాని పేట నుండి చిన్నకోర్పోల్ వరకు 4. 67 కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణం కోసం మూడు కోట్లతో మరియు చిన్న కోర్పుల్ నుండి పెద్ద కొర్పోల్ వట్టేవాగు పై హై…

Read More

పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరమ్

కోనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిముక్త గ్రామం లో నిర్వహించబడిన ఇట్టి పశు వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ అనిల్, విజయ డైరీ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఈవో డి ఎల్ డి ఏ కరీంనగర్ డాక్టర్ జి శ్రీధర్, మరియు పశు వైద్య సిబ్బంది, కనక లక్ష్మి, తిరుపతి రెడ్డి, డి ఎల్ డి ఏ సిబ్బంది గోపాలమిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రశాంత్, దినేష్, ఈ శిబిరంలో 60…

Read More
error: Content is protected !!