ఆసుపత్రి లో చిన్నారులను పరామర్శించిన ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ రోడ్ మయూరి పార్క్ దగ్గర మౌంట్ బేసిల్ స్కూల్ బస్ ను లారీ ఢీ కొనడంతో స్కూల్ బస్ కిందపడడం జరిగింది, బస్ లో ఉన్న విద్యార్థులకు చాలా గాయాలు కావడం వాల స్థానిక ఎస్ వి ఎస్,ఆసుపత్రికి తరలించగా,విషయం తెలిసిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల పట్టణ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులకు, సమాచారం తెలియజేయగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ…

Read More

ఎస్ఏ 1 పరీక్ష కేంద్రంను పరిశీలించిన జిల్లా అసిస్టెంట్ కార్యదర్శి .

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంగ్రాణాత్మక మూల్యాంకనము – ఎస్ ఏ -1) చిట్యాల మండలంలోని వివేకానంద హై స్కూల్ ఓడితల పరీక్ష కేంద్రమును జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భయం లేకుండా సంకోచించకుండా పరీక్షలు రాయాలని. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు అంటే భయం కల్పించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాలని.పరీక్షలు అయిన వెంటనే మూల్యాంకనం చేయాలని మార్కులను…

Read More

వీరుని తండాలో లింక్ రోడ్డు పనులు ప్రారంభం

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరుని తండా గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి ప్రధాన రహదారి లింకు cc రోడ్డు పనులను సోమవారం వీరుని తండా సర్పంచ్ గూగుల్ మీనా మోహన్ ఉప సర్పంచ్ రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగావత్ తిరుపతి తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితోనే ఉమ్మడి మానాల గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని, ఆయన తన సొంత గ్రామంగా గిరిజన…

Read More

రైతుల పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామం రైతుల పొలాలని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో విలాసాగర్ గ్రామములో వరి మరియు ప్రత్తి పంట చేనులని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వరిలో మోగిపురుగు మరియు కంకి నల్లి గమనించడం జరిగింది. మోగి పురుగు నివారణకు క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకి నల్లి నివారణకు…

Read More

167 వ జాతీయ రహదారిపై స్కూలు బస్సు బోల్తా.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో జడ్చర్ల వైపు నుండి పాఠశాలకు వెళుతుండగా మలుపు వద్ద వెనక నుండి ఓ లారీ బస్సును బలంగా ఢీకొనడంతో డివైడర్ కు ఢీకొన్న బస్సు ఒకసారి గా బోల్తా పడింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా భయంతో గురయ్యారు. కాగా ఈ…

Read More

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య గౌడ్ కు సన్మానం వీణవంక (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సోమవారం గౌడ సొసైటీ సభ్యులందరూ కలిసి ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు మ్యాడగొని సదయ్య గౌడ్ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ ని శాలువా కప్పి గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు . వారు మాట్లాడుతూ.. సంఘానికి కులస్తులకు అభ్యున్నతకై పనిచేస్తానని…

Read More

నూతన పల్సర్ ఎన్ 150 బైక్ లాంచ్ చేస్తున్న నవీన్ రావు

వినియోగదారులకు నచ్చేలా బజాజ్ ఎన్ 150బైక్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు మరిపెడ నేటి దాత్రి. మోటార్ బైకు రంగంలో బజాజ్ కంపెనీ ప్రజలను, వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ మోడళ్లను లాంచ్ చేస్తోందని,నూతనంగా లాంచ్ చేసిన పల్సర్ ఎన్150 యువతను అత్యధికంగా ఆకట్టుకునేలా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. సోమవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని నాని మోటార్స్ షోరూంలో బజాజ్ పల్సర్ నూతన…

Read More

మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత

నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర చిన్న సూరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషులకు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా భీమా డబ్బులను అందజేశారు. సామూహిక సహాయం నుండి రూపాయలు 60 వేలు, ఆభయానిధి పథకం నుండి రూ.10 వేలు, మొత్తం 70 వేల రూపాయలు మృతుని…

Read More

మన జడ్చర్ల వెల్కమ్ బోర్డు ను ప్రారంభించిన ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల మున్సిపల్ పరిది 09 వ వార్డు కావేరమ్మపేట నేషనర్ హైవే పక్కల ఉన్న నల్ల చెరువు ( మినీ టాంక్ బండ్ ) కట్ట కు నేషనల్ హైవే రోడ్ లో వెళ్ళే వారికి కనిపించేలా నిర్మంచిన మన జడ్చర్ల అనే పేరు బోర్డు ను జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకొల్ల లక్ష్మారెడ్డి, సూచనల మేరకు, జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ మహమూద్ షేక్…

Read More

సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కాన్కూర్ సర్పంచ్

జైపూర్, నేటి ధాత్రి: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో సోమవారం రోజు కాన్కూర్ గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధులతో మంజూరైన సిసి రోడ్లు మరియు నాలిలు ఎస్సీ కాలనీలోని రేగుంట మధునయ్య ఇంటి నుంచి రేగుంట సంపత్ ఇంటి వరకు రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ జక్కుల లక్ష్మి, వెంకటస్వామి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాదన వేణి రమేష్, రైతు అధ్యక్షులు…

Read More

నియోజవర్గానికి మరో 350 దళితబందు యూనిట్లు.

# ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా నియోజకవర్గానికి మరో రూ.6 కోట్ల నిధులు మంజూరు # జి.వో. నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం # వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గ దళితులకు,వివిధ కమ్యూనిటీ ప్రజలకు,పలు రోడ్ల నిర్మాణాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నియోజవర్గానికి మరో 350 దళితబందు యూనిట్ల మంజూరు చేస్తూ జి.వో. నెంబర్ 69 ద్వారా…

Read More

బిసి సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బత్తుల రాజన్ బాబు నియామకం

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బీసీ నాయకులు బత్తుల రాజన్ బాబు నియామకమయ్యారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ దూడల సిద్ధయ్య గౌడ్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గంటే ఉపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిల్పూర్ మండల నూతన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ మండలంతోపాటు జిల్లాలో కూడా బీసీ కులాల…

Read More

నూతన గ్రామపంచాయతీ భూమి పూజ

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావ్ పల్లి గ్రామం లో సోమవారం ఉదయం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చెయ్యడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగుల నందయ్య , ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య , జెడ్పీటీసి కత్తెరపాక ఉమా కొండయ్య, ఉప సర్పంచ్ మల్లయ్య, వార్డ్ సభ్యులు , సెక్రెటరీ షబానా , గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ…

Read More

ఘనంగా మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షి రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘం నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఓట్లు మావి సీట్లు మీవా ఓట్లు మావే సీట్లు మావే అని బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన అసలు సిసలు బహుజన నాయకుడు కాన్షిరాం ఒక్కరే అని అన్నారు.దళిత మహిళ ముఖ్యమంత్రిని చేసిన…

Read More

చేర్యాలలో కాసులవారు ఆత్మీయ సమ్మేళనం

చేర్యాల నేటిధాత్రి విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడి పుత్రులు ఆవుసుల కులానికి చెందిన కాసుల వంశస్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని చేర్యాలలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు చేర్యాల లో 600 సంవత్సరాల పైబడి మన పూర్వికులు ఉన్నట్టు వారి స్వస్థలం చింత చెట్టు బావి వద్ద సమాధులు ఉన్నాయని వాటిని శుద్ధి చేసి వాటిపై పూలుచల్లి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా సమ్మేళనం నిర్వహించుకున్నారు వారు మాట్లాడుతూ కాసుల వంశస్తులమైన మనం చేర్యాల నుండి…

Read More

గరిమిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం

మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి మంచిర్యాల లోని గరిమిళ్ల లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం ను తేది 13.10.2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచిర్యాలలోని రాంనగర్ లో గల నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు గరిమిళ్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, జోన్ చైర్మన్ లయన్ సద్దనపు రాంచందర్,క్లబ్…

Read More

ఐ ఎఫ్ టి యూ అధ్వర్యంలో లో ఘంగా చేగువేరా, కన్షిరాం వర్ధంతి వేడుకలు.

చెన్నూర్,నేటి ధాత్రి: చెన్నూరు మండల కేంద్రం లోని మోటార్ వర్క్స్ యూనియన్ ఆఫీస్ లో ఎర్నేస్తో చేగువేరా 56వ వర్ధంతి మరియు మహనీయుడు కాశీరాం 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యూ జిల్లా సహాయ కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతు..ఎర్నేస్తో చేగువేరా ప్రపంచ యూత్ ఐకాన్ అర్జెంటీనాలో పుట్టి చీలి,బోలివియా, పేరు,గతేమలా, ఇలా ఎన్నో దేశాలు దాటిపోయి క్యూబా దేశంలో విప్లవం విజయవంతం చేశారు అన్నారు….

Read More

ఆధార్ సెంటర్ క్యాంపులు మండలంలో ఏర్పాటు చేయాల

*అదనపు కలెక్టర్ కి వినతి పత్రం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ క్యాంపులు మండలంలో మూడు ఏర్పాటు చేయాలి.1, బోయినిపల్లి, 2, విలాసాగర్, 3, కొదురుపాక ఈ మూడు గ్రామాలలో ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. బోయినిపల్లి మండల కేంద్రంలో గత రెండు నెలల నుండి ఆధార్ సెంటర్ క్యాంపు కార్యాలయం ఎత్తివేయడం వల్ల, మరి అందుబాటు లేకపోవడంతో బోయినిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర…

Read More

ములుగు కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ములుగు నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన పేదింటి ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,ములుగు జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక…

Read More

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పై అవగాహన సదస్సు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తేది:09-10-2023,సోమవారము రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము సందర్భంగా విద్యార్థీనీ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 10 న అన్ని దేశాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాజన్న సిరిసిల్ల…

Read More
error: Content is protected !!