లక్కీ డ్రా విజేత కు గణేష్ లడ్డు అందచేత.
చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రం లోని వెంకట్రావు పల్లి (సి) గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన *లక్కీ డ్రా కార్యక్రమం లో లక్కీ డ్రా విజేతగా నిలిచిన బయగాని సరిత-సంతోష్ గార్లకి అభయాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు ఖమ్మం మెట్టు వరుణ్ శర్మ చేతుల మీదుగా లడ్డును అందజేయడం జరిగింది*ఈ కార్యక్రమం లో అభయాంజనేయ దేవస్థాన కమిటీ చైర్మన్ అంకం సదానందం, కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,తదితరులు…