లక్కీ డ్రా విజేత కు గణేష్ లడ్డు అందచేత.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రం లోని వెంకట్రావు పల్లి (సి) గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన *లక్కీ డ్రా కార్యక్రమం లో లక్కీ డ్రా విజేతగా నిలిచిన బయగాని సరిత-సంతోష్ గార్లకి అభయాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు ఖమ్మం మెట్టు వరుణ్ శర్మ చేతుల మీదుగా లడ్డును అందజేయడం జరిగింది*ఈ కార్యక్రమం లో అభయాంజనేయ దేవస్థాన కమిటీ చైర్మన్ అంకం సదానందం, కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,తదితరులు…

Read More

నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి.

భద్రాచలం నేటి ధాత్రి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వరి పంటను అంచనావేసి మట్టినే నమ్ముకున్న రైతులను కాపాడుకోవాలి. వరి పంట ఎకరాకు సుమారు 50 వేల చొప్పున 8 ఎకరాలకు నాలుగు లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తప్పవు. నష్టం వాటిల్లిన క్రమంలో హరిగోశపడుతూ, నరకం అనుభవిస్తున్న రైతన్నలకు ప్రభుత్వం ఆర్థిక నిధిని అందించి నష్టపోయిన రైతుల కుటుంబాలకు అండగా నిలవాలి. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చర్ల మండల నాయకులు కొండా…

Read More

ఆర్థిక సాయం అందజేత

గంగాధర నేటిధాత్రి : గంగాధర తమతో కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్న md సహీద్ పాషా గంగాధర గ్రామ పంచాయతీ ఎలక్ట్రషన్ గా పని చేస్తున్న గత కొన్ని రోజుల క్రితం కరెంట్ షాక్ తగిలి తన చేతును కోల్పోవడం జరిగింది. తన పాఠశాల లో చదువుకున్న జూనియర్ 2007-2008 బ్యాచ్ సభ్యులు ఈ విషయం తెలుసుకొని తాజా మాజీ సర్పంచ్ మడ్లపెళ్లి గంగాధర్ చేతుల మీదుగా 18000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ…

Read More

తుమ్మేటి సమ్మిరెడ్డి కి నివాళులర్పించిన యాప్ టీవీ అధినేత

జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతిచెందగా యాప్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.మాజీ మార్కెట్ చైర్మన్గా పది సంవత్సరాల కాలం పాటు పనిచేసిన తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో ఆకాల మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో…

Read More

మా పోడు భూములు మాకే కావాలని దేవరపల్లి గ్రామస్తులతో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటి ధాత్రి పారెస్ట్ భద్రాచలం డివిజన్ అధికారి FDO కి వినతిపత్రం* చర్ల మండలం దేవరపల్లి అడివిలో 2002నుండి చెట్లు నరికి మోట్లు తీసుకోని భూమిదున్నీ పోడుభూములలో పత్తి కంది నూగు పంటలు వేసుకొని సాగులో ఉన్నారు సర్వేలు కూడా అయ్యాయి కానీ పట్టాలు కాలేదు ఈ సందర్బంగా సిపిఐ ఎంయల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు నాయకుడు ముసలి సతీష్ పాల్గొని భద్రాచలం పారెస్ట్ డివిజన్ అధికారి FDO కి వినతి పత్రం…

Read More

వెదురు దినోత్సవ వేడుకలకు తరలిరండి

మేదర సంఘం జిల్లా అధ్యక్షులు మధిర రవీందర్ జమ్మికుంట: నేటి ధాత్రి వెదురు దినోత్సవ వేడుకలకు అధిక సంఖ్యలో తరలిరావాలని కరీంనగర్ జిల్లా మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మదిర రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధిర రవి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18 న జరుగు ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలు కరీంనగర్ జిల్లాలోని గీత భవన్ చౌరస్తా నుండి ప్రారంభమై కలెక్టర్…

Read More

వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువులో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు.జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో దాదాపు 150 కి పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలవకుండా భారీ క్రేన్లను చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేశామని, నిమజ్జనం చేయడానికి మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. వినాయక మంట పాల…

Read More

గంగమ్మ ఒడికి బయలుదేరిన గణనాథుడు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన గణనాధునికి పూజారి వినయ్ శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు చేసినారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర దంపతులు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుని వేడుకున్నామని తెలిపారు అనంతరం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం కు గణపయ్యను టాటాఎసి గూడ్స్ వాహనంలో కాళేశ్వరం…

Read More

వైభవోపేతంగా గణనాథుని శోభాయాత్ర

బై….బై….గణేశా… గణనాథునికి ఘనంగా వీడ్కోలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు…. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో ఆ ఆదిదేవుడు గణనాథునికి రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు వీడ్కోలు పలికారు. రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టేజ్ వద్దకు పట్టణంలోని ప్రతి వినాయకుడిని తీసుకువచ్చి అక్కడనుండి గోదావరి నది తీరానికి గణనాథుల నిమజ్జనం…

Read More

ఘనంగా ప్రపంచ ఓజోన్ డే కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ ఓజోన్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏయస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ఏసిపి కార్యాలయంలో ఆవరణలో అసిస్టెంట్ ఏసిపి కిరణ్ కుమార్ మొక్కలు నాటారు.అనంతరం ఎసిపి మాట్లాడుతూ ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ,కాలుష్య నియంత్రణ కొరకు ఇంధన కాలుష్యాన్ని తగ్గించాలని అలాగే పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఆర్గనైజేషన్ సభ్యులు రాము సేవక్,పాలకుర్తి మహేందర్,పాలడుగుల నాగరాజు,ఏసిపి కార్యాలయ సిబ్బంది…

Read More

గణపతికి ఘనంగా వీడుకోలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను భక్తులు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ దిగ్విజయంగా జరుపుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి విఘ్నాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా జరుపు కున్నారని హర్షం వ్యక్తం చేశారు. రెండు…

Read More

నేటిధాత్రి వార్త కథనానికి స్పందన

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గల ఎంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రమాదకరంగా మారిందని రెండు రోజుల క్రితం శనివారం రోజున నేటిధాత్రి పత్రికలో న్యూస్ రాగా గ్రామ స్పెషల్ అధికారి స్పందించి చర్య తీసుకుని మత్తడి రోడ్డును మరమ్మత్తులు చేపిస్తున్నారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సమస్యను స్పెషలా అధికారి దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read More

తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలి

# సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు. నర్సంపేట,నేటిధాత్రి : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట పట్టణంలోని ఐఎంఏ హాల్ లో వారోత్సవాల సభ సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…

Read More

అభివృద్ధిలో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకం

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాయంపేట నేటిధాత్రి: గ్రామాల అభివృద్ధిలో స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.సోమవారం ఉదయం శాయంపేట మండల కేంద్రం లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఇతర శాఖల అధికారులతో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీపి ప్రత్యేక అధికారులు…

Read More

గణనాథుని ఎత్తిన దొంతి అనన్య రెడ్డి

# ఎమ్మెల్యే దొంతి నివాసంలో‌‌ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు. నర్సంపేట,నేటిధాత్రి : గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి కుటుంబ సభ్యులు తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. నర్సంపేట ఎమ్మెల్యే నివాసంలో ‌ఏర్పాటు చేసిన గణపతికి ఆదివారం నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు దొంతి మాధవరెడ్డి శాలినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే కుమార్తె అనన్య రెడ్డి తానే వినాయకున్ని…

Read More

మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరు నామకరణం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేటలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అసెంబ్లీ టైగర్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ పేరును నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు)నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా నర్సంపేట మండలం నాగూర్లపల్లెలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి అమరులకు నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ కూడలిలో జరిగిన సభలో కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ భూమి,భుక్తి,విముక్తి కోసం,వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పటేల్ , పట్వారి,జాగిర్దారి వ్యవస్థను రద్దుచేయాలని త్యాగాలుచేసి…

Read More

మిలాద్ నభి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలను కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.మదర్సా పిల్లలతో కలిసి కేకు కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ మానవ మహోపకారి మహమ్మద్ ప్రవక్త అని,ముస్లింలకే కాక సమస్త మానవజాతికి సంపూర్ణ మార్గదర్శకులని,ప్రవక్త సమాజ సంక్షేమం కోసం సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని,మానవాళికి సత్య ధర్మాన్ని తెలియజేస్తూ వారి ఇహపర సాఫల్యా ల కోసం కృషి చేసినారని…

Read More

జాతీయ స్థాయి దివ్యాంగ క్రీడాకారునికి ఆర్థిక సాయం అందజేత

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ పారా (దివ్యాంగుల) స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీన హైదరాబాదులోని సరూర్ నగర్ లో నిర్వహించిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలోని అంకుషా పూర్ గ్రామానికి చెందిన సాదా రఘు, పలిమేల మండలంలోని ముకునూరు గ్రామానికి చెందిన మట్టి సాగర్ లు తెలంగాణ రాష్ట్రం నుండి త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయికి…

Read More

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం

Date 16/09/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,బాల్క సుమన్,గాదరి కిశోర్, పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More

చందుర్తి మండలంలో బిజెపి సభ్యత్వాలను అందించిన మాజీ సెస్ చైర్మన్: అల్లాడి రమేష్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలంలోని జోగాపూర్, కిష్టంపేట్, రామారావు పల్లి, సనుగుల గ్రామాలలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ హాజరై ఆయన చేతుల మీదుగా సభ్యత్వాలను అందించారు. అనంతరం పలు వినాయక మండపాల వద్ద స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Read More