ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
చెన్నూరు, (మంచిర్యాల) నేటి ధాత్రి: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూర్ పట్టణ బీజేపీ కార్యాలయం (15వ వార్డు) వద్ద పట్టణ బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన జాతీయ జెండ ఎగరవేయడం జరిగినది.అదే విధంగా ఈ రోజు మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు సందర్భంగా చెన్నూర్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు చెన్నూర్ పట్టణ బీజేపీ నాయకులు పండ్లు…