ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

చెన్నూరు, (మంచిర్యాల) నేటి ధాత్రి: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూర్ పట్టణ బీజేపీ కార్యాలయం (15వ వార్డు) వద్ద పట్టణ బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన జాతీయ జెండ ఎగరవేయడం జరిగినది.అదే విధంగా ఈ రోజు మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు సందర్భంగా చెన్నూర్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు చెన్నూర్ పట్టణ బీజేపీ నాయకులు పండ్లు…

Read More

అమరుల త్యాగ ఫలితం తెలంగాణ విమోచన దినోత్సవం

జమ్మికుంట: నేటి దాత్రి ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించిందని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట పట్టణంలోని బిజెపి కార్యాలయం ఆవరణలో కార్యకర్తలతో కలిసి మల్లేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు .అనంతరం నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ భారత్ దేశానికి 1947 ఆగస్టు 15…

Read More

ఘనంగా ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవం

జమ్మికుంట,: నేటిదాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17నప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గట్ల రమేష్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వరగంటి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

నాగేంద్రస్వామిని దర్శించుకున్న చల్లా దంపతులు

వరంగల్ జిల్లా తేదీ.17.09.2024 వరంగల్ శంభునిపేటలోని శ్రీ నాగేంద్ర స్వామి వారిని మంగళవారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు చల్లా దంపతులకు తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వచన చేశారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

ఘనంగా ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవం

జమ్మికుంట,: నేటిదాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17నప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గట్ల రమేష్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వరగంటి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ విమోచనం

జీడి మల్లేష్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించిందని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట పట్టణంలోని బిజెపి కార్యాలయం దగ్గర కార్యకర్తలతో కలిసి మల్లేష్ జాతీయ జెండా ఎగరవేసారు. అనంతరం నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొ ని బిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి మొక్కలు నాటడం…

Read More

మానవసేవయే మాధవ సేవ.

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : వోడితల కుటుంబ సభ్యులు ఆశ్రమానికి అండగా ఉంటామని మాజీ రాజ్యసభ సభ్యులు వోడితల రాజేశ్వరరావు సతీమణి శారదా దేవి వర్ధంతి సందర్భంగా సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులందరికీ అన్నదానం కార్యక్రమంతో పాటుగా పండ్లు, స్వీట్స్, అప్పడం, మజ్జిగ, తదితర అన్ని పదార్థాలు పంపిణీ చేసిన సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ పరంకుశం కృష్ణ స్వామి దంపతులు, డాక్టర్ బుచ్చిబాబు, సంతోష్, ప్రముఖ వ్యాపారవేత్త…

Read More

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

గంగాధర నేటిధాత్రి : గంగాధర మండలంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు సింగిల్ విండో చైర్మన్ దూలం బాలా గౌడ్, తాసిల్దార్ అనుపమ, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, ఎస్సై నరేందర్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, సిడిపిఓ కస్తూరి వారి వారి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మరియు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Read More

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

యాదాద్రి భువనగిరి, నేటిదాత్రి చౌటుప్పల్: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వేణు రెడ్డి రాజు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తేదీ 17 9 2024 నుండి 02 10 2024 వరకు స్వచ్ఛత సేవ కార్యక్రమం కలదు. ఇట్టి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయడం జరిగింది మరియు మున్సిపల్ కార్యాలయం నుండి బస్ స్టాప్…

Read More

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

అన్ని గ్రామాలలో జాతీయ జెండా ఆవిష్కరణ నిజాంపేట: నేటి ధాత్రి ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సురేష్ కుమార్,ఎంపిడిఓ కార్యాలయంలో రాజిరెడ్డి, జాతీయ జెండా ను ఆవిష్కరించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ లో ప్రజా స్వామిక పాలన శకం ఆరంభమైన…

Read More

అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిన తక్కల్లపల్లి విద్యార్థిని

నేటి ధాత్రి కథలాపూర్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ తక్కల్లపల్లి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని డి. సింధు U-16 విభాగంలో 60 మీటర్స్ & 600 మీటర్స్ పరుగు పందెంలో రెండు విభాగాల్లో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుచుకొని రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయినట్లు జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎలేటి ముత్తయ్య రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 19 & 20వ తేదీల్లో…

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోను దినోత్సవం

పరకాల నేటిధాత్రి పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఓజోను పొరను రక్షిస్తేనే మానవ మానగల సాధ్యమని అన్నారు.జనాభా పెరగడం వల్ల పరిశ్రమ స్థాపిక వాహనాలు వినియోగం పెరిగి వాటి నుండి కార్బన్ మోనాక్సైడ్ క్లోరో కార్బన్ అధిక మోతాదులో విడుదలై ఓజోన్ పొరను పలుచబడేలా చేస్తుందని అన్నారు.ఓజోన్ పొరను రక్షించాలని కోరారు. ఓటమి అధ్యాపకులు మాట్లాడుతూ అడవిలో నరికి వేయడం వల్ల…

Read More

ప్రధాని మోడీ దేశ ప్రజల ఆశీర్వాదంతో నూరేళ్లు జీవించాలి

బిజెపి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సంబంధించి ఎన్నో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచినటువంటి మహానుభావుడు మూడోసారి మన దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి…

Read More

శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం.

గొల్లపల్లి నేటిధాత్రి : శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ సంఘం . లక్ష్మీపూర్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి వేద బ్రాహ్మణులతో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం విశ్వకర్మ పతాకావిష్కరణ చేసిన్నారు. సకలచారచర సృష్టికి మూలకారకుడు విశ్వకర్మ ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కొత్తపెళ్లి సత్తయ్య ,కిషన్ తిరుపతి, తిప్పర్తి లక్ష్మీపతి, మ్యాడవరం నాగభూషణం, గంగారం,బ్రహ్మయ్య…

Read More

జాతీయ జెండాను ఎగురవేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం1948 సెప్టెంబర్ 17 నా వచ్చిందని ఏడు నూతుల నిశిధర్ రెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులుఏడునూతుల నీశిధర్ రెడ్డి జాతీయ జెండాను ఎత్తిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం మొత్తం స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే మనకు తెలంగాణ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు నిజాం రజాకార్ల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ…

Read More

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామిని రథంపై గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More

పౌష్టికాహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పౌష్టికాహారంతోనేసంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించి,ఇంటింటా వెలుగులు నింపాలని ప్రధానోపాధ్యాయులుభూతం ముత్యాలు,కొండాపురం పంచాయతీ సెక్రెటరీపాండు రంగంఅన్నారు.చండూరు మండల పరిధిలోనికొండాపురం గ్రామంలోపోషణ మాసోత్సవాలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని వాళ్లు రక్తహీనతకు గురికాకుండాసరైన పోషకాహారాలు,ఆకుకూరలు,పండ్లు పోషకాహారం తీసుకోవాలనివారు అన్నారు.అంగన్వాడి కేంద్రంలోప్రతిరోజు ఒక పూట భోజనం,అన్నం,పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందనివారు వివరించారు.అలాగే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే ముర్రుపాలుఅమృతంతో సమానమన్నారు.బాలింతలుపిల్లలనుఆరోగ్యవంతంగా పెంచుకునేందుకుకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలనుసద్వినియోగం…

Read More

నేడు ఆసియా సోక్రటీస్ ఆధునిక విప్లవవాది ద్రావిడ ఉద్యమ పితామహులు EV పెరియార్ 146 వ జయంతి

భద్రాచలం నేటి దాత్రి స్థానిక భద్రాచలం మదర్ తెరిసా కళాశాల నందు స్వయ గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఆసియా సోక్రటీస్, సామాజిక, సాంఘిక ఉద్యమకారులు, ఆధునిక విప్లవాది,హేతువాది , స్ర్తీ వాది ,సామాజిక న్యాయం, సమానత్వం, స్వయ గౌరవ పోరాటవాది ద్రావిడ ఉద్యమ పితామహులు పెరియర్ రామస్వామి 146 జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాలరాజా పెరియార్ వహించటంజరిగింది.ముఖ్యఅతిథిగా ప్రముఖ హేతువాది…

Read More

శ్రీ సీతారామ ఆటో స్టాండ్ మరియు ఆర్టిస్టు సందులో వినాయక మండపాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో శ్రీ సీతారామ ఆటో స్టాండ్ మరియు ఆర్టిస్టు సందులో గల వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సత్కరించిన శ్రీ సీతారామ ఆటో స్టాండ్ మరియు ఆర్టిస్టు కమిటీ వారు అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్రా…

Read More

‌తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగులపల్లి మండల మొట్లపల్లి గ్రామపంచాయతీ లో స్పెషల్ ఆఫీసర్ లింగాల కుమారస్వామి జెండా ఆవిష్కరించారు తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు తదుపరి స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలలో భాగంగా మొదటి రోజు మానవహారాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞ గ్రామపంచాయతీ కార్యదర్శి జంపాల సుజాత గారు చేపించారు. తదనంతరం ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం లో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక అధికారి…

Read More