leaders

రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి.

రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి రామన్నపేట అఖిలపక్ష నాయకులు రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా         రామన్నపేట నియోజకవర్గం ఏర్పడాలని మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన సమితి రెండవ సమావేశానికి రెబ్బసు రాములు అధ్యక్షతన వహించగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రామన్నపేట నియోజకవర్గం 1952లో ఏర్పడినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గంలో వలిగొండ మోత్కూరు ఆత్మకూరు గుండాల మండలాలు ఉండేవి…

Read More
Chemical factory

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత వికారాబాద్/ హైదారాబాద్ నేటిధాత్రి: సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగా చి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.ఈ దుర్ఘటనకు…

Read More

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు వనపర్తి లో వార్డుల పర్యటనలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ వనపర్తి నేటిదాత్రి : మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదే శాల మేరకు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తజ పరుస్తూ వనపర్తి లో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పార్టీ నేతల తో కలిసి 5…

Read More
N. Maurya

అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి.. కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:         నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్,…

Read More

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.

Read More
MLA

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 01: ఎన్నిక‌ల హామీలను ఏడాదిలోనే 85శాతం నెర‌వేర్చిన ఘ‌నత ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భ‌రోషా పెన్ష‌న్ల‌ను మూడువ డిజ‌వ‌న్ లోని ప్ర‌గ‌తీన‌గ‌ర్ లో ఎమ్మెల్యే ల‌బ్దిదారుల ఇళ్ళ‌కు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూట‌మి నాయ‌కుల‌తోపాటు సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య పెన్ష‌న్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్ర‌ధాన డ్రైనేజీ కాలువ ఎత్తు త‌క్కువుగా ఉండ‌టంతో మురుగు నీరు…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు మాటేడు ఎంపీటీసీ పరిధి లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:   గౌరవ శ్రీ మాజీ…

Read More

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి నర్సంపేట,నేటిధాత్రి:   ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉన్నటువంటి హక్కులను ఈ నాలుగు లేబర్ కోడ్ వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆదాని…

Read More
Labor codes.

9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి. కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి             కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని…

Read More
School.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా భూపాలపల్లి నేటిధాత్రి: 2025 -26 సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింద 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా స్కీం నిర్వహించడం 1వ తరగతికి (41) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్…

Read More

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట మండలంలోని లక్నెపల్లి లోని బాలాజీ టెక్నో స్కూల్ లో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు.ముఖ్య అతిథిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. భారతరత్న అవార్డు గ్రహీత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్. బిథాయ్ చంద్రరాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు దేశాలలో ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఆరోగ్య సమాజం లక్ష్యంగా ఎంచుకొని అంకిత భావంతో నిస్వార్ధంగా…

Read More
Doctors' Day.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం మంచిర్యాల,నేటి ధాత్రి:             మంచిర్యాలలో డాక్టర్ డే ను ఘనంగా మంగళవారం నిర్వహించారు.మంచిర్యాల హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు,డాక్టర్ భాగ్యలక్ష్మిని మంచిర్యాల ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అండ్ నాజ్ ఫౌండేషన్ సభ్యులు శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం యూత్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీద్ మాట్లాడుతూ హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు పేదవాళ్ళకి తన వంతుగా తక్కువ…

Read More

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్ మరిపెడ నేటిధాత్రి. మరిపెడ మండలం లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి…

Read More
Kickboxing District General Secretary Madasi Srinivas

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ భూపాలపల్లి నేటిధాత్రి           జూన్ 28, 29 తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్…

Read More
Rainy season

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ… చందుర్తి నేటిధాత్రి: ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును…

Read More

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన .!

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి కేసముద్రం/ నేటి ధాత్రి :     కేసముద్రం మున్సిపల్ మండల లోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ నియవ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసముద్రం మండల విద్య శాఖ అధికారి కాలేరు యాదగిరి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల…

Read More
Students

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన ‌‌ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి         మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి…

Read More
Palm oil.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్ డివిజన్ అధికారి రాధాకృష్ణ చర్ల నేటి ధాత్రి: చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్…

Read More
Rainy Season

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి.

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి మందమర్రి నేటి ధాత్రి       స్థానిక మందమర్రి అంబేద్కర్ కాలనీ 3వ వార్డు లో రోడ్డు లేవు సరిగ్గా కాలువలు లేవు చెత్త ఎక్కడిది అక్కడే కుడుకపోయి ఉంటుంది లైన్ అంతా చెట్లతో నిండిపోయి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకుని ఉన్నాయి పాములతో చాలా భయాందోళనలతో కాలనీవాసులు భయపడుతున్నారు కొంచెం మా ఏరియాను పై దయ చూపండి సారు అని వార్డులోని కాలనీవాసులు వాళ్ళ యొక్క…

Read More

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటాం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమిత్ మంచిర్యాల జులై 01 నేటి దాత్రి :     జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యల పైన మరియు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన…

Read More
error: Content is protected !!