ఘనంగా ప్రారంభం అయిన గోవిందా రాజు జాతర

తరలి వచ్చిన సనప వంశీ యులు భక్తులతో పులకించి పోయిన శేట్టుపల్లి గ్రామం గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: గుండాల మండలం శెట్టిపల్లి లో సనప వంశీయుల గోవిందరాజు జాతర అత్యంత వైభవంగా జరిగింది . ఈ జాతర 20,21,22 న బుధ,గురు,శుక్ర వారాలలో జాతర కార్యక్రమాలు వడ్డేలు తలపతులు తో జరుగు తాయని జాతర నిర్వాహకులు తెలియజేశారు. 20 న బుదవారం ఉదయం 8 గంటలకు దేవాలయ శుద్ది ,మంగళ వాయిద్యాలతో తోరణ భందన , 21 న…

Read More

బీఆర్ఎస్ ఖాతాలోకి కుర్వగడ్డపల్లి గ్రామం..

> మిగతా పార్టీలు మా గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ తీర్మానం.. > మా ఓట్లన్నీ బీఆర్ఎస్ కే.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ”మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదు, మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే, మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కే ” అంటూ కుర్వగడ్డపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామస్తులంతా అభివృద్ధికి పట్టం…

Read More

సెప్టెంబర్ 30న పిడిఎస్యు 50 వసంతాల సభకు తరలoడి

తొర్రూర్ (డివిజన్ )నేటిధాత్రి: భారతదేశ చరిత్రలో విప్లవ విద్యార్థి సంఘంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు తన 50వ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆ సంఘం తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు భూక్య నందీశ్వర్ అన్నారు. నేడు తొర్రూరులో పిడిఎసు ఆఫీస్ లో 50 వసంతాల లోగోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ1974అక్టోబర్ 13,14 తేదీలలో పిడిఎసును జార్జిరెడ్డి, జంపాల ప్రసాద్ లు ఏర్పాటు చేసారని అన్నారు. నాటి…

Read More

తెలంగాణను అభివృద్ధి చేసే బీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించండి

*డాక్టర్ చెన్నాడీ అమిత్ కుమార్ *ముదిగంటి సురేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా బోయినిపల్లి మండలం మల్కాపూర్ రత్నంపేట గ్రామంలో స్థానిక సర్పంచులతో కోరేపు నరేష్. రంగి రేణుక తిరుపతి, ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కి ఓటు వేసి బారి మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ…

Read More

ప్రబీరు పురకాయస్థకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల.

ప్రభీరు అరెస్టును తప్పు పట్టిన సుప్రీంకోర్టు. నిరంకుశ ప్రభుత్వాలకు గుణపాఠం. సుప్రీంకోర్టు తీర్పును అభినందించిన సిపిఎం ప్రజా సంఘాలు. భూపాలపల్లి నేటిధాత్రి ప్రబీర్ పురాకాష్ట, బుక్ లేటు విడుదల. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ దాని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రబీరు పురకాయస్థకు సంబంధించిన బుక్లెట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్…

Read More

కుంజ రాము 19వ వర్ధంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంజ సూర్య – కుసుమాంజలి కొత్తగూడ/గంగారం, నేటిధాత్రి : ఏ ఎల్ టి వ్యవస్థాపక కార్యదర్శి స్వర్గీయ కుంజ రాము వారి 19వ వర్ధంతి వేడుకలు మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో వారి కుమారుడు కుంజ సూర్య – కుసుమాంజలి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడును తేదీ మార్చి 27, 2024 బుధవారం ఉదయం 11,30 ని,, లకు తధానంతరం వర్ధంతి సభ నిర్వహించబడును ఇట్టి…

Read More

జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధం: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనది కాదు అని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభకు సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ,2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం…

Read More

దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోడీ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది భద్రాచలం నేటి ధాత్రి కష్టపడీ చెమట చిందించే కార్మికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ మోడీ…

Read More
Ramgopal Varma's emotion!

రామ్‌గోపాల్‌వర్మ ఎమోషన్‌!

తెలివితక్కువవాళ్లు తప్పుడు మార్గంలో ప్రయాణించడం సహజం. కానీ తెలివిగలవాళ్లు పతన మార్గంలో పయనిస్తే పర్వర్షన్‌కు గురై, సమాజ క్రమాన్నే ధ్వంసంచేసే ప్రవృత్తికి దిగజారతారు. ఇటువంటివారు సమాజంలో పేరున్నవారైతే వారి కలిగించే దుష్ప్రభావం ఎంత దారుణంగా వుం టుందో చెప్పలేం. రామ్‌ గోపాల్‌వర్మ తెలుగు సినిమాకే కొత్త పోకడలు తీసుకొచ్చిన గొప్ప సృజ నాత్మక దర్శకుడుగా అంగీకరించాల్సిందే! కానీ తర్వాతి కాలంలో ‘నా ఇష్టం వచ్చినట్టు బతుకు తా’ అనే పంథాని అనుసరించి, చెత్త సినిమాలు సమాజం మీదికి…

Read More

బ్లాక్ మెయిలర్ కావాలా..గోల్డ్ మెడలిస్ట్ కావాలా.. మీరే తేల్చుకోండి.

# కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్ లో 56 క్రిమినల్ కేసులు.. # రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. # గెలిచిన తర్వాత రైతు రుణమాఫీపై మొదటి సంతకం ఏమైంది. # కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే 50 వేల మెగా డీఎస్సీ అన్నారు ఎటు పోయింది. # ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. # పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కెటిఆర్.. # రాకేష్ రెడ్డి,తీన్మార్ మల్లన్న…

Read More

మండల కేంద్రంలో ఘనంగా ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

స్వీట్లు, పండ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి అభిమానులు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..డైనమిక్ యంగ్ లీడర్ ఎర్రబెల్లి పున్నం చందర్ రావు జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ..ప్రజాసేవయే పరమావధిగా భావించే ఎర్రబెల్లి పున్నం చందర్ రావు దేవుని ఆశీర్వాదంతో..ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి..ప్రజలకు…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక పై మండిపడ్డ పిఓడబ్ల్యు నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం రోజున పిఓడబ్ల్యు నాయకులు చెన్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా నాయకులు మద్దేల భవాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరికను ఉద్దేశించి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆ బహుజనవాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా మీ పద్ధతులు,…

Read More
The government should abandon the idea of ​​selling HCU lands.

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి.. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్. నర్సంపేట,నేటిధాత్రి:   హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ…

Read More
Scientific knowledge

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు…

Read More
Bharatiya Rashtra Samiti

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను.!

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయండి.  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశలో 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలను కార్యకర్తలను వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథులుమాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్…

Read More

యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

ముందుకొచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపిన బ్లడ్ మోటివేటర్ ముస్తఫా పరకాల నేటిధాత్రి యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణం హనుమకొండ జిల్లా లో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా పరకాల గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూర రాజేందర్,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు…

Read More
Acha Sudarshan

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ.

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ నడికూడ,నేటిధాత్రి:   మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అచ్చ సుదర్శన్ జీవిత చరిత్ర భవాని సాహితీ వేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గుండ మీది కృష్ణమోహన్ అనే కవి మా ఊరి కథలు(స్ఫూర్తి మంతుల చరిత్రలు) అను పుస్తకాన్ని రాయడం జరిగింది.ఈ పుస్తకాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది.అట్టి పుస్తకంలో అచ్చ సుదర్శన్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కవి రాయడం జరిగింది.తాను బీదరికం…

Read More

టిఈఏ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం

పరకాల నేటిధాత్రి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా టిఈఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల రమేష్ మాట్లాడుతూ మహిళలు రాజకీయాలలో మరియు అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా మనకు రాజ్యాంగం కల్పించిందని అంబేద్కర్ మహిళలను చదువుకునే విదంగ,ఇంటి పనులకు పరిమితం కాదని రాజ్యాంగం మనకు స్వెచ్చ హక్కును కల్పించిందని అన్నారు. అనంతరం మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ…

Read More

పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో తంగళ్ళపల్లి ఎస్సై బీ రామ్మోహన్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి పోలీసులు దాడులు నిర్వహించి పిడిఎఫ్ పట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సై ఆదేశాల మేరకు రామన్నపల్లి గ్రామంలో నివసిస్తున్న గంగే ద్దుల మల్లయ్య ఇంటిలో సోదా నిర్వహించగా ఇంట్లో నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారని తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇట్టి సోదాల కార్యక్రమంలో హెడ్…

Read More
error: Content is protected !!