సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై ప్రత్యేక పూజలు.

సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై – మల్దకల్ శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బిజ్వారం సామాజిక కార్యకర్త ఎస్.తిరుమలేష్ ప్రత్యేక పూజలు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ బిల్లు పై నేడు ప్రత్యేక న్యాయ మూర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బుధవారం బిజ్వారం…

Read More

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

హైదరాబాద్ : ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేనికి గుండెపోటు వచ్చింది..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసు కున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు..అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read More

రెండు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వెంకట్రావు పల్లి, నర్వ రెండు గ్రామాలలో బుధవారం రోజు ఏర్పాటుచేసిన 2024,2025 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు జిపిడిపి రూపొందించుట కొరకు జైపూర్ మండలం లోని వెంకట్రావుపల్లి మరియు నర్వ గ్రామ పంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామసభలో మండల గ్రామస్థాయి అధికారుల సమన్యాయంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు సదుపాయాలు కల్పనపై చర్చించి…

Read More

పకడ్బందీగా రెండు పడకల ఇళ్ళ దరస్తుల విచారణ చేపట్టాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి పకడ్బందీగా రెండు పడకల ఇళ్ళ దరస్తుల విచారణ చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత విచారణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, భూపాలపల్లి పట్టణంలో రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు లో అవకతవకలు లేకుండా పక్కగా విచారణ చేపట్టాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్దిదారులను పారదర్శకంగా…

Read More

విలేకరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి, నేటి దాత్రి వనపర్తిలో సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ, నేటి దాత్రి విలేకరి పోలిశెట్టి సురేష్ కుమార్ తల్లి పోలిశెట్టి సులోచన మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు.

Read More

పదకొండైనా తెర్చుకోని అంగన్వాడీ కార్యాలయం.

విధులకు అంగన్వాడీ టీచర్,ఆయా డుమ్మా. ఆకస్మిక తనఖీ చేసిన మహాదేవపూర్ సీడిపీవో రాధిక కాటారం జనవరి 17 నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్ లో పదకొండు దాటిన అంగన్వాడీ సెంటర్ తెర్చుకోలేదు.. దీంతో సీడిపీవో ఆకస్మికంగా తనఖీ చేస్తుండగా అంగన్వాడీ సెంటర్ కు తాళం చేసి వేసి ఉండడంతో అంగన్వాడీ వాడి టీచర్ ని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్ ని ఎందుకు…

Read More

శివరామ కృష్ణ మండలికి ద్వితీయ బహుమతి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 మంగళవారం రోజు రాత్రి పరకాలలోని సాయిబాబా టెంపుల్ లో జరిగిన భజన పోటీలలో 32 భజన బృందాలు పాల్గొన్నాయి. కాగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన శివ రామకృష్ణ భజన మండలి వారు ద్వితీయ బహుమతి 10016లు గెలుచుకోగా పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కారించి, నగదుతో పాటు మెమొంటోను అందజేశారు. ఈ సందర్బంగా భజన పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి…

Read More

గ్రామాల అభివృద్దే మా ధ్యేయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 గ్రామాల అభివృద్దే మా ప్రభుత్వ ధ్యయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం మండలంలోని ఇప్పలపల్లి, గణేష్ పల్లి గ్రామాలల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో జీపీ బిల్డింగ్ కు సుమారు రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాలను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి…

Read More

గుండెపుడి గ్రామ రామాలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు

మరిపెడ నేటి ధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది,గుండెపుడి గ్రామ శివారులో ఉన్నటువంటి సీతారాములవారి దేవస్థానంలోకి గుర్తు తెలియని కొంతమంది దుండగులు చొరబడి దేవుళ్లను,గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు బంగారు పూతతో చేసినటువంటి నాణ్యాలు రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు యధావిధిగా ఉదయాన్నే ఊళ్లోకి వచ్చిన పూజారి గుడిలోని పక్కన ఉన్నటువంటి రూం తలుపులు తీసి ఉండడంతో…

Read More

ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాలివాహన కుమ్మరి సంఘం

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 17 చర్లపల్లి డివిజన్ శాలివాహన కుమ్మరి సంగం వారు ఈ రొజు ఉప్పల్ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వివరించటం జరిగింది. 2018 లో శాలివాహన కుమ్మరి సంగం కి అలర్ట్మెంట్ అయింది ,ఈ సంఘానికి సంబందించి డెవలప్ మెంట్ చేయించాలని వారు ఎమ్మెల్యే ని కలిసి సమస్యలను వివరించటం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంఘానికి సంబందించి అభివృద్ది కార్యక్రమాలను…

Read More

పాత కక్షలతో దంపతులపై దాడి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు ముత్తారం :- నేటి ధాత్రి పాత కక్షలు దృష్టిలో ఉంచుకొని దంపతులపై దాడి చేసిన సంఘటన ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో చోటుచేసుకుంది బాధితురాలు దోరి మంజుల జరిగిన సంఘటనపై ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో తెలిపిన ప్రకారం దోరి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి లక్కవరం లో నివసిస్తున్నాడు 16వ తేదీ సాయంత్రం ఫిర్యాదుదారు మంజుల ఇంటి ముందు నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన…

Read More

సీఎం సతీమణిని మరియు కుటుంబ సభ్యులను కలసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హైదరాబాద్, నేటిధాత్రి: కేంద్ర మాజీమంత్రి బెస్ట్ పార్లమెంట్ ఏరియల్ దివంగత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్ రామకృష్ణ పాల్గోని నివాళులు అర్పించారు, అనంతరం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మరియు జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి మామ పద్మాకర్ రెడ్డి చిన్న మామ…

Read More

దళితులకు కేటాయించిన యూనిట్లు వెంటనే విడుదల చేయాలి

డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ మంథని :- నేటి ధాత్రి దళిత బంధు సాధన సమితి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంథని మండల సమావేశం నిర్వహించారు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ అకౌంట్లో డబ్బు ఉన్నందున దీనికి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ లేనందున మా దళితులకు కేటాయించబడిన యూనిట్లను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం లో డివిజన్ కమిటీ ప్రధాన…

Read More

ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు.

నేటిధాత్రి:హన్మకొండ మేడారం సమ్మక్క- సారక్క చిత్ర పటం, తల్లుల ప్రసాదం (బంగారం) ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్, టీమ్ సభ్యులు. ఈరోజు హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ అధ్వర్యంలో… జిల్లా టీమ్ సభ్యులు మల్లన్న కు మేడారం సమ్మక్క -సారక్క తల్లుల చిత్రపటాన్ని, ప్రసాదం బంగారం,…

Read More

ఎంపీటీసీ బషీర్ కుటుంబాన్ని పరామర్శించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్ యొక్క మాతృమూర్తి వొజ్రబి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది, ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ప్రస్తుత బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఎంపీటీసీ బషీర్ నివాసానికి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం వోజ్రబి ఆత్మకు శాంతి చేకూరాలని పుష్పాంజలి ఘటించి , కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు ,ఈ కార్యక్రమంలో…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటిధాత్రి అఖినేపల్లి మల్లారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్.మైనుద్దీన్ టి.పి.సి.సి రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలకు స్వీట్లు పంచారు…అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న అంటేనే ప్రశ్నించే గొంతుక అని భడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అలాగే తను ఏర్పరచుకున్నటువంటి క్యు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను తీరుస్తూ పేద ప్రజలకు తనకు తోచినంత…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా మనమయ(విశ్వబ్రాహ్మణ) యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా మనుమయ విశ్వబ్రాహ్మణ యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం మాట్లాడుతూ ఆల్విన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ముందే జయశంకర్ సార్ విగ్రహాన్ని దుండగుడు ద్వంసం చేసిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా…

Read More

జాతీయస్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో వెండి పతకం సాధించిన శివాత్మిక

బి యమ్ ఆర్, కరాటే డు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ఫౌండర్&డైరెక్టర్ బండారి సంతోష్ వరంగల్ ,నేటిధాత్రి: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ గ్యాన్ విహార్ యూనివర్సిటీలలో రాజస్థా న్ స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు జాతీయ స్థాయి స్కై పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు గాను 20 రాష్ట్రల నుండి 17000 విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో తెలంగాణ హనుమకొండ నుండి సిహెచ్ శివాత్మికకు అండర్ 17 విభాగంలో వెండి పథకం…

Read More

గ్రామం మధ్యలో ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లు

రైస్ మిల్లు నుండి వచ్చే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలో కాశింపల్లి గ్రామం మధ్యలో ప్రజలు నివసించే దగ్గరలో మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లును నిర్మించారు. రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ గోడ లేకుండా చెట్లు పెంచకుండా ఇష్టానుసారంగా రైస్ మిల్లును యజమాని నడిపిస్తున్నారు. దాని నుండి వచ్చే దుమ్ము దూలికి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానిక ప్రజలు రైస్…

Read More

గోదావరి జలాల కోసం రైతుల ఎదురు చూపులు

# రెండో పంటకు తైబందీ ప్రకటించడం సిగ్గుచేటు # అవగాహన లేని ఎమ్మెల్యే మాధవరెడ్డి అధికారులతో ఒక్కసారైనా సమీక్షించారా..? # గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగానేనా.? లేక ఈ ప్రభుత్వం మార్పు జరుగుతుందా..? # సాగు నీళ్లు వస్తాయా..? రావా..? అని రైతుల ఆందోళన…! # కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు, అధికారులు చెప్పే మాటలతో రైతుల అయోమయం. # ప్రతీ ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.. # నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…

Read More
error: Content is protected !!