ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులు మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్లపల్లి జర్నలిస్టు సంఘం యూనియన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా మిత్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎస్ఐ…

Read More

సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆశీర్వచనలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారు అందించిన తీర్థప్రసాదాలు ఎమ్మెల్యే స్వీకరించారు.ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి…

Read More

మల్లక్కపేట గ్రామంలో మహిళల రంగవల్లులు అదరహో

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో సంక్రాతి సందర్బంగా మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిముందర ఎంతో అందంగా ఆకర్షనీయంగా ముగ్గులతో వాకిళ్లను పోటా పోటీగా రంగులతో గోబ్బేమ్మలతో అందంగా అలంకరించారు.అవని జగతికి జ్యోతి అని నిరూపించేలా విధంగా గ్రామంలో ఒక మహిళ ది బెస్ట్ అనిపించే విధంగా ముగ్గుకు వాకిలికి అందం తెచ్చేలా రూపుదిద్దింది.

Read More

సంక్రాంతి శుభాకాంక్షలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 15 రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్ ,మహేష్ గౌడ్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Read More

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్

కాప్రా నేటి ధాత్రి జనవరి 15 సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్సార్ విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం ని మర్యాద పూర్వకముగా కలిసి సంక్రాంతి శుభ కాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు సింగం కిరణ్ రామ లింగం శ్రీనివాస్ గౌడ్ వేణు మహేష్ లు పాల్గొన్నారు.

Read More

అనుమానాస్పద వ్యక్తి దగ్గర నుండి నల్లమందు

కాప్రా నేటి ధాత్రి జనవరి 15 సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మశాలి టౌన్షిప్ వెంచర్ , వోల్క్స్ వ్యాలీ స్కూల్ ప్రక్కన ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మొహమ్మద్ రహీం , సన్నాఫ్ మహమ్మద్ ఇజాద్ ,వయసు: 28 సంవత్సరాలు ,వృత్తి బ్యాంగిల్స్ బిజినెస్ ,నివాసం :ఫరూక్నగర్ షాద్నగర్ ,రంగారెడ్డి జిల్లా స్వస్థలం మోయిన్ నగర్ విలేజ్ ఫరూదాబాద్, యూపీ వ్యక్తి దగ్గర 44 గ్రాముల చరస్( నల్లమందు)లభించినది.అట్టి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో…

Read More

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు

ములుగు, నేటిధాత్రి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలోని పత్తిపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు పోరిక లీల – మోహన్ లాల్ గారి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో ప్రధమ బహుమతిగా అల్లం తేజశ్రీ తండ్రి భాస్కర్ మరియు ఓదెల సృజన తండ్రి అనిల్, రెండవ బహుమతిగా భూక్య రితిక ధర్మ మరియు భూక్య అనుష , శ్రీను తృతీయ బహుమతిగా నిమ్మల రమ్య, భాస్కర్ నీ ఎంపిక చేయడం జరిగింది. విజేతలకు…

Read More

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగే శ్రీకాంత్ కీ సంభందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్. ఈ సందర్బంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సరికొత్త విజయాలను ఇవ్వాలన్నారు. ప్రజలంతా సఖ, సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రతినిధిగా నేనూ సైతం…

Read More

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవే పత్రికలు

మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15 సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవే పత్రికలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ కేసరి దిన పత్రిక క్యాలెండర్ ను ఆయన మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపే జర్నలిస్టులు అంటే…

Read More

ఎల్తూరి ఆధ్వర్యంలో ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పరకాల పట్టణంలో సాయి కన్వెన్షన్ లో పరకాల అసెంబ్లీ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జనకళ్యాణ్ దివాస్ బేహన్ జి మాయావతి జన్మదిన వేడుకలు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఎస్పి పరకాల అసెంబ్లీ ఇంచార్జ్ ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్,పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి అంజద్ పాషా ల్,పరకాల మండల బీసీ సంఘం నాయకులు…

Read More

మెరుగైన వైద్యం కోసం ఆర్థికసహాయం చేసిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణ కేంద్రంలోని మాధారం గ్రామానికి చెందిన సుధమల్ల స్వప్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ స్వప్న తండ్రి రాజయ్య తో పాటు కుటుంబ సబ్యులు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ను ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన స్వప్న పరిస్థితిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి శ్రీనివాస్ తెలుపగా వెంటనే స్పందించి స్వప్న కి వైద్య…

Read More

కాంగ్రెస్‌ హమీలు..అరుంధతి నక్షత్రమే!

https://epaper.netidhatri.com/ నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే.. `పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే! `పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే. `మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే! `కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు! `సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు. `రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు. `రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు. `ఇప్పటికే నిరుద్యోగ…

Read More

కీళ్ల వ్యాధి బాధితుడికి ఎల్వోసి అందజేసిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం, జనవరి, 13: కీళ్ల వ్యాధి కారణంగా తొంటి ఎముకల ఆపరేషన్ కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితుడికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలో ఎల్వోసి లేఖను అందజేశారు. నగర శివారు ధంసలాపురం కొత్త కాలనీకి చెందిన రవీంద్ర బాబు ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా తొంటి ఎముకలు దెబ్బతిని సక్రమంగా నడవలేని, కూర్చోలేని స్థితికి వచ్చాడు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాధితుడికి పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ అవసరమని సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన…

Read More

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/ `చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం. ` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు. `దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు. `దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు. `బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌! `కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ! సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి…

Read More

విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేసిన మహిళా మమత తరంగిణి సంస్థ

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మంచిర్యాల మహిళ మమత తరంగిణి సంస్థ వారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని స్కూలుకు మంచి పేరు తేవాలని, చదువుతోపాటు ఆటలో కూడా రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతం నుంచి స్కూలుకు వచ్చే పేద పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామని…

Read More

కోట గుళ్ళ లో పూజ లు నిర్వహించిన ఆలయ ధర్మకర్త ఏవీఎల్ ఎన్ రావు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం ఆలయ ధర్మకర్త అట్లూరు వెంకటలక్ష్మి నరసింహారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

Read More

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులకు అందుతున్న సేవలు గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్ రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులదే ముఖ్యపాత్ర వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని…

Read More

ఘనంగా ఆల్ఫాన్సా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు…

విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి… విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి… బెల్లంపల్లి ఏసిపి సదయ్య … రామకృష్ణాపూర్,జనవరి 11, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్ఫోన్సా కాన్వెంట్ పాఠశాల లో 35 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి ఏసి పి సదయ్య,ఎం ఈ ఓ పోచయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థినీ,…

Read More

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా! ప్రతి నెల టంచన్ గా నెల నెలా జీతాలు తీసుకుంటూ ,ప్రైవేట్ ఉద్యోగస్తుల హక్కులు కాపాడాల్సిన భాద్యతా యుతమైన పదవి లో ఉన్న అధికారులు కావాలని అమ్యామ్యా లకు ఆశ పడి నిబంధన లకు తూట్లు పొడుస్తున్నారని బి ఎస్ పి కార్మిక విభాగం రాష్ట్ర ఇంచార్జి చోళ్ళేటి మహేష్…

Read More

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్

బుధవారం నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నైకి వెళ్లే రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే, ఆగినప్పుడు ట్రాక్‌పై నుంచి జారి సైడ్‌వాల్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలను వారు నిర్ధారించారు. అనేక రైలు సర్వీసులు మళ్లించబడతాయని లేదా రద్దు చేయబడతాయని భావిస్తున్నారు.

Read More
error: Content is protected !!