గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య పనులపై చిన్న చూపు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మండల కమిటీ డిమాండ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిస్థితి నిధుల కొరతతో అభివృద్ధికి తీవ్ర జాప్యం ఏర్పడుతుందని కనీసం గ్రామపంచాయతీ వీధిలో లైట్లు గాని పారిశుద్ధ్యం బ్లీసింగ్ పౌడర్ దోమల మందులు కొట్టడం కానీ పారిశుద్ధ్య ఇతర నిర్వహణ గాని ఎటువంటి కార్యక్రమాలు సరిగా జరగకపోవడం గ్రామాలలో విష జ్వరాలు ప్రబులుతున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. ఇదే విషయాన్ని మండల అధికారులు జిల్లా అధికారులకు తెలియజేసిన…

Read More

ఘనంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

మరిపెడ (కురవి) నేటి దాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని కాంగ్రెసు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకొన్నారు, యువ నాయకుడు ఏఐసిసి అగ్రనేత కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆదేశానుసారంగా మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా…

Read More

వీణవంక నివాసునికి కరీంనగర్ జిల్లా డిసిసి 

వీణవంక: నేటి ధాత్రి కరీంనగర్ జిల్లా డిసిసి కార్యదర్శిగా గూటం హరిప్రసాద్ రెడ్డి వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గూటంహరిప్రసాద్ రెడ్డిని కరీంనగర్ జిల్లా డిసీసీ కార్యదర్శిగా. నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్కు,…

Read More

దేవీనవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు, జిల్లా ఎస్పీ సూచనలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించలనుకున్న దుర్గామాత మండపాల కార్యవర్గ సభ్యులకు, నిర్వహకులకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఎలాంటి అవాంఛనీయన సంఘటనలు జరగకుండా పాటించవలసిన నియమ నిబంధనల గురించి తగు సూచనలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం (269) దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇట్టి దుర్గామాత విగ్రహాలు నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి తగిన అనుమతి తీసుకోని,ఎలక్ట్రిసిటీ…

Read More

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు హుజురాబాద్ ఏ.సీ.పి శ్రీనివాస్ జి జమ్మికుంట :నేటి ధాత్రి జమ్మికుంటలో ముందస్తుగా ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో స్థానిక సి ఐ వి. రవికుమార్ వీణవంక ఎస్సై తిరుపతి ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్ ప్రొబేషనరీ ఎస్ఐ భార్గవ్ మరియు పోలీస్ సిబ్బంది స్థానిక గాంధీ చౌక్ బస్టాండ్ బేక్రిలు తదితర ప్రాంతాలలోని పాన్ షాపులను అనుమానాస్పద దుకాణాల్లో విస్తృతంగా తనిఖీ నిర్వహించారు వేడుకలను దృష్టిలో ఉంచుకొని చేపట్టినట్టు తెలిపారు…

Read More

పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలి

ధర్మసాగర్, నేటిధాత్రి:-  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి పర్వతాలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం సాంబరాజు అధ్యక్షతన శనివారం జరిగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వందలాది ఎకరాలు వరి పంట, పత్తి పంట, ఇతర…

Read More

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ

#నెక్కొండ, నేటి ధాత్రి: వాతావరణ సమతుల్యతను కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే జీవకోటి మనుగడ సాధ్యమని ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ అన్నారు. నెక్కొండ మండలం అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ముఖ్యమన్నారు. నర్సరీలలో అందిస్తున్న పువ్వులు ,పండ్ల మొక్కలను ,నీడనిచ్చే మొక్కలను విరివిగా నాటి కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ గీత, యాకయ్య, భూలక్ష్మి,…

Read More

ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో ఘనంగా జెండా ఆవిష్కరణ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సహకార సంఘం ద్వారా సకాలంలో రైతులకు రుణాలు, ఎరువులు రాయితీపై అందజేస్తున్నామని సహకార సంఘం అధ్యక్షులు మాడెమోని నర్సింలు అన్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని యన్మన్ గండ్ల పీఏసీఎస్‌ కార్యాలయంలో జెండావిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్‌ ద్వారా ఎంతో మంది రైతులు, చిరువ్యాపారులకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా రైతులకు కోట్లాది రూపాయల రుణాలు అందజేశామన్నారు….

Read More

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి  భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందించాలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన, సైకిల్ ర్యాలీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు.   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై…

Read More

ప్రజా ప్రతినిధులకు లేని పారితోషకాల పద్ధతి ఆశా వర్కర్లకెందుకు

తక్షణమే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి మద్దతు తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి మంగపేట:- నేటి ధాత్రి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో నిరంతరం అన్ని రకాల ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య తెలంగాణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాలకు తక్షణమే పనిని బట్టి పారితోష్కాల పద్ధతిని రద్దు చేస్తూ తక్షణమే కనీస వేతన అమలు చేయాలని ఆశ వర్కర్ల మద్దతులో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…

Read More

బహుజన సాహిత్య అవార్డు అందుకున్న కత్తి సంపత్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కత్తి సంపత్ గౌడ్ ప్రొఫెషనల్ జయశంకర్ నేషనల్ అవార్డు ను భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్, మహారాష్ట్రలోని పూణేలో జరిగిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డును అధ్యక్షులు రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగిందని ఆయన…

Read More

బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ భవనాలు వెంటనే పూర్తి చేయాలి.

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజు భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ నిర్మాణం మధ్యలో ఆగినటువంటి బిల్డింగ్స్ ని పరిశీలించడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్స్ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఈ విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్ కు సంబంధించి సొంత…

Read More

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా మహా ఘనంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమపూజ కార్యక్రమం. నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం శ్రీ గోదాదేవి అమ్మవారికి నిర్వహించడం జరిగిందని తెలిపారు జనవరి 12 నా శుక్రవారం రోజున లక్ష…

Read More

మండలానికి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కేసముద్రం (మహబూబాద్), నేటిదాత్రి: ఇనుగుర్తి మండలం కాంక్షను వ్యక్తం చేస్తూ సాగిస్తున్న నిరవధిక నిరహార దీక్షలు 82 వ రోజుకు చేరుకున్నవి. దీక్షలో కూర్చున్న నాయకులూ మాట్లాడుతూ …గాంధేయ మార్గం లో శాంతియుతంగా అర్థాకలితో దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా ..పలు సందర్భాలలో ఇచ్చిన హామీలు ఏమైనవి  సెల్ టవర్ మీద 26 గం పాటు సహస దీక్ష చేసినప్పుడు దీక్ష  విరమింపజేయడానికి ఇచ్చిన హామీలు, పాదయాత్ర సమయంలో చేసిన బాసలు,కందునూరి కొమురయ్య సార్ స్మారకార్దం పెట్టిన…

Read More

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చిల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి,స్థానిక ఎంపీటీసీ తాళ్లపల్లి…

Read More
error: Content is protected !!