ప్రమాదకరమైన బావులను పూడ్చే దేప్పుడు ?

నిజాంపేట్: నేటి దాత్రి ,మార్చి 22 నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పాత బావులు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. ఈ మేరకు నస్కల్ గ్రామనికి చేరుకోవడంతో పాత బావి దర్శనమిస్తాది రోడ్డు పక్కనే ఉన్న ఈ పెద్దబావి వచ్చిపోయే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. గ్రామానికి రాంపూర్ రోడ్ ఎంబడి మరో పాడుబడిన బావి మూలమలుపు ప్రాంతంలో ప్రమాదం కరంగా ఉంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కంట్రోల్ కాక అదుపుతప్పి ఆ బావిలో పడే…

Read More

పాండురంగ స్వామి దేవాలయం పూజలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి శ్రీమతి పాల్గొన్నారని విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు . ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఉపాధ్యక్షులు పాపిశెట్టి శ్రీనివాసులు కొంపల బాలచంద్రు గోదాదేవి కళ్యాణ ఉత్సవంలో ఆలయ పురోహితులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్…

Read More

యన్మన్ గండ్ల గ్రామంలో (సివిల్ రైట్స్ డే) కుల నిర్మూలన అవగాహన సదస్సు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని ఆర్ఐ కిరణ్ అన్నారు. ఎవరినైనా కించపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజు పౌరహక్కుల దినోత్సవం (సివిల్‌ రైట్స్‌ డే) సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య సూచించారు….

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఇంటింటికి కాషాయం జెండాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

వార్డుప్రజలు సంతోషంగా ఉండాలని భక్తంజానేయ స్వామి ఆలయంలో పూజలు పరకాల నేటిధాత్రి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజున ప్రతిఒక్కరు ఇంటిపై కాషాయంజెండా ఎగరావేసి కార్యక్రమం వీక్షించి దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు 21వ వార్డు కౌన్సిలర్ ఆర్పీ జయంత్ లాల్ తన వంతు రామకార్యంగా 21వ వార్డులో నివాసం ఉంటున్న ప్రతి ఇంటిపై…

Read More

తెలంగాణ ‘‘బిజెపి’’లో ‘‘ప్రక్షాళన జరగాలి’’ ఎపిసోడ్‌ – 2

https://epaper.netidhatri.com/ యువతకు పగ్గాలివ్వండి. బిజెపి దశ మారకపోతే అడగండి ప్యారాచూట్‌ లీడర్లను పక్కన పెట్టండి. అవకాశవాదులను దరి చేరనీయకండి. రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం ఇవ్వకండి. పదవుల కోసం వచ్చేవారికి పీటలు వేయకండి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు ఉద్దరించింది లేదు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది లేదు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన వాళ్లున్నారు. పార్టీకి కన్నీటితో అభిషేకాలు చేస్తున్నారు.వారిని గుర్తించండి.నాయకులను చేయండి. పార్టీకి పటిష్ఠమైన పునాదులు వేయండి. పార్టీకి పెట్టని గోడలు కార్యకర్తలే అన్నది మరవకండి….

Read More

నవంబర్ 2 న సమాదుల పండుగ

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని ఒకటో వార్డు సి.ఎస్.ఐ మిషన్ కాంపౌండ్ లో గల సమాధుల తోటలో నవంబర్ 2 వ తేదీన జరుపుకోబోయే సమాధుల పండుగను పురస్కరించుకొని మునిసిపల్ సిబ్బంది చేత పరిసరాలను కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ శుభ్రం చేయించడం జరిగింది. వారు మాట్లాడుతూ పెద్దల సమాధులను శుభ్రం చేసి క్యాండిల్స్ వెలిగించి పూలమాలలు వేసి,పెద్దలను కుటుంబ సభ్యులు అందరూ హాజరై స్మరించుకుంటారని అన్నారు.దూర ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులందరూ…

Read More

ఘనంగా బాలల దినోత్సవము

చిట్యాల, నేటిధాత్రి : భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన 14వ నవంబర్ ను భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం గా జరుపుకుంటారు అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసిబాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహ మ్మద్ మాట్లాడుతూ నెహ్రూ గారు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయి 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసే…

Read More

ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ ను కలిసిన యాదవ సంఘం నాయకులు.!!! యాదవుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించిన నాయకులు!!!

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, మానవ సేవయే మాధవ సేవా గా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ధర్మారం మండలం కొత్తూరు గ్రామ వాస్తవ్యులు కొలుముల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ కెనడా నుండి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గొర్రెల కాపల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ముచ్చర్ల కొమురయ్య యాదవ్, ధర్మారం మండల యాదవ సంఘం నాయకులు…

Read More

ఉదారత చాటుకున్న జన చైతన్య యూత్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఏగోలపు మల్లేశం భారతి దంపతులు ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు జనచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలను విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో కర్ర విద్యాసాగర్ రెడ్డి, రాగుల తిరుపతి, కోయల్కర్ శ్రీనివాస్, కొండ మునీందర్, కొలిపాక మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More

ci overaction, సీఐ ఓవరాక్షన్‌

సీఐ ఓవరాక్షన్‌ వరంగల్‌ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పదేపదే చెబుతున్న పోలీస్‌ బాస్‌ మాటలను పెడచెవిన పెడుతూ యథేచ్చగా భూకబ్జాదారులకు పోలీస్‌ అధికారులు సహకరిస్తున్నారని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ అనే భూభాదితుడిని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తీవ్ర వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తన ఆవేదనను ‘నేటిధాత్రి’కి…

Read More

వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలో శనివారం జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంకటాపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరటి రవి – ఉపేంద్ర దంపతుల కుమారుడు ప్రేమ్ చందర్ రెడ్డి – సింధుల రిసెప్షన్ వేడుకకు అలాగే బిక్కాజిపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిటిసి గాదం ప్రమీల – చంద్రమల్లు దంపతుల కుమారుడు హరీష్-శ్రీ నవ్యల వివాహ రిసెప్షన్ వేడుకకు…

Read More

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి: ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కి గురువారం మాజీ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాదర్శి సరిళ్ల రతన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివంగత నేత జగపతి రావు విగ్రహం…

Read More

పివైఎల్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం( పీవైఎల్) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మఠంలంక గ్రామ యువకులతో గ్రామ మహాసభ జరిపి నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కుంజ నరేష్, కుంజ శేఖర్ లతో పాటు తొమ్మిది మంది గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ మహాసభలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్, సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా జిల్లా నాయకులు శంకర్, పి…

Read More

బస్వరాజ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం, 25వ డివిజన్ మండిబజార్ సెంటర్లో మంత్రి కొండా సురేఖ మురళీధరరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బస్వరాజ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో…

Read More

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించిన మండలాధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు,భారత తొలి ఉప ముఖ్యమంత్రి , సమానత్వ సమాజ స్థాపనకై పోరాడిన కృషివలుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ తన సిబ్బందితో కలిసి డాక్టర్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి తిలకం దిద్ది పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిస్వార్ధమైన…

Read More

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్ లో బడిబాట కార్యక్రమం 6వ తారీకు నుండి 19 తారీకు వరకు నిర్వహించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్ తిరుమల తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్ లో విద్యార్థుల సంఖ్యను పెంచడం దృష్టిలో పెట్టుకొని బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.గ్రామంలో ర్యాలీని నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని అన్ని కుటుంబాలను సందర్శించి ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ సెంటర్ కు…

Read More

ఆశాలకు ఫిక్స్ డు వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి సీఐటీయూ డిమాండ్

ములుగు టౌన్ నేటి ధాత్రి మలుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసి ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ, పి, ఆర్ మంత్రి సీతక్క కు వినతిపత్రం క్యాంపు ఆఫీస్ లో మంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది….

Read More

*రైతులు మారుతున్న సమయానుగుణంగా మారాలి గండ్ర*

*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు* *వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి* *విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు* *అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర* *మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం* *సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు* *చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు* శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా…

Read More

మూతపడిన మండల విద్యాశాఖాధికారి కార్యాలయం….

ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల హాజరు ఓదెల,నేటిధాత్రి:- పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో మండల విద్యాశాఖ కార్యాలయం మూతపడింది.12 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని జిల్లా కేంద్రంలో చేపట్టిన వారి సమ్మె 14వ రోజుకు చేరింది. రోజుకు ఒక రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో జిల్లాలోని మండల విద్యాశాఖ కార్యాలయాలతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి.స్తంభించిన కార్యకలాపాలు…

Read More
error: Content is protected !!